యుద్ధం వద్దు.. చర్చే ముద్దు’ అంటున్న భారత్..!

శాంతి దూతగా రంగంలోకి ప్రధాని మోదీ.! ముగ్గురు అగ్ర దేశాధినేతలతో అత్యవసర మంతనాలు. ఢిల్లీ, మహా. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారతదేశం తన వంతుగా కీలక అడుగులు
పంచెకట్టులో ఆకట్టుకున్న వైఎస్ జగన్..! కళకళలాడిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం..

పంచెకట్టులో ఆకట్టుకున్న వైఎస్ జగన్! కళకళలాడిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉగాది వేడుకలు. పరాభవ నామ సంవత్సరానికి ఘన స్వాగతం. తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఉగాది వేళ రైతులకు వరం..! త్వరలోనే సాదా బైనామా భూములకు శాశ్వత పరిష్కారం…!

ఉగాది వేళ రైతులకు వరం.. త్వరలోనే సాదా బైనామా భూములకు శాశ్వత పరిష్కారం. రైతు రాజు కావాలన్నదే మా లక్ష్యం. శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్, మహా.
ప్రొడక్షన్ అసిస్టెంట్ భరత్ కుమార్ (కార్డు415)గారి పాప తీవ్ర అనారోగ్యంతో ఉన్నదంటే మనం సైతం కుటుంబం నుంచి 25,000/-సాయం అందించాం బాస్..!

ప్రొడక్షన్ అసిస్టెంట్ భరత్ కుమార్ (కార్డు415)గారి పాప తీవ్ర అనారోగ్యంతో ఉన్నదంటే మనం సైతం కుటుంబం నుంచి 25,000/-సాయం అందించాం బాస్! నిర్వి ఆర్ట్స్, వసుధా వెంకట్రామరాజు, శ్రీకాంత్ బాబు,E రాజశేఖర రెడ్డి గార్లకి ప్రత్యేక
ఎంపీ నిధుల నుండి మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

మహా : సంగారెడ్డి ప్రతినిధి: సదాశివపేట మండలంలోని గౌ,,మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు కృషి ద్వారా 5 గ్రామాలకు రూ.50 లక్షల NREGS నిధులు – సీసీ రోడ్ల నిర్మాణానికి
ఉగాది జాతీయ పురస్కారానికి రామకృష్ణ ఎంపిక….

మహా :సంగారెడ్డి ప్రతినిధి : పరాభవ నామ తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా.రామకృష్ణను ఉగాది విశ్వ విఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారం 2026కు
అంబులెన్స్లో ప్రసవం – తల్లి శిశువు సురక్షితం

దమ్మపేట,మహా ,మార్చి 19 : అంబులెన్స్ లో ప్రసవం కాబడి ,తల్లీ శిశువులను సురక్షితంగా కాపాడిన ఘటన మండల పరిదిలోని గండుగులపల్లి లో తెలుగు ఉగాది సంవత్సరం రోజున చోటుచేసుకుంది. వివరాలు
