రైలు ప్రయాణికులకు తీపి కబురు..! 72 గంటల ముందు రద్దు చేస్తే పూర్తి రీఫండ్..!

72 గంటల ముందు రద్దు చేస్తే పూర్తి రీఫండ్! 8 గంటల్లోపు రద్దు చేస్తే ఒక్క పైసా రాదు. టికెట్ల రద్దు నిబంధనల్లో రైల్వే శాఖ కీలక మార్పులు. హైదరాబాద్, మహా. దేశవ్యాప్తంగా రైలు
కేంద్రాన్ని బద్నాం చేస్తే ఊరుకోం..! అసెంబ్లీ ఎన్నికల హామీలు ఏమయ్యాయి.? రాష్ట్ర మంత్రులకు భాజపా నేత మహేశ్వర్రెడ్డి సవాల్..

.కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా? ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహిళలకు వంచన. హామీల అమలుపై మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి. రాష్ట్ర మంత్రులకు భాజపా నేత మహేశ్వర్రెడ్డి సవాల్.. హైదరాబాద్, మహా.
సాయుధ దళాల్లోని మహిళలకు సుప్రీం ఊరట..!

త్రివిధ దళాల తీరుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ముందే పదవీ విరమణ చేసినా 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినట్లేనని స్పష్టీకరణ. ఢిల్లీ, మహా. దేశ రక్షణ రంగంలో సేవలందిస్తున్న మహిళా అధికారులకు
భూమి లేకుండానే పాస్పుస్తకాలు..! రైతుభరోసా లూటీ..!

భూమి లేకుండానే పాస్పుస్తకాలు.. రైతుభరోసా లూటీ! నల్గొండ జిల్లా సర్వేలోనే 1,200 ఎకరాల బాగోతం వెలుగులోకి.. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే! తొలివిడతలో జిల్లాకు 70 గ్రామాల ఎంపిక.. ‘భూభారతి’లోనే సాదాబైనామాలకూ చోటు కల్పించామన్న
జాతీయ రాజకీయాల్లోకి నీతీశ్ ఎంట్రీ..!

జేడీయూ అధ్యక్షుడిగా మళ్లీ ఏకగ్రీవ ఎన్నిక.. త్వరలో 20 ఏళ్ల ముఖ్యమంత్రి పదవికి వీడ్కోలు.. చట్టసభలన్నింటిలో అడుగుపెట్టిన అరుదైన రికార్డు. ఢిల్లీ, మహా. జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్
దేశ భద్రతపై కేంద్రం డేగకన్ను..! రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమీక్ష..

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమీక్ష. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ త్రివిధ దళాధిపతులతో అత్యవసర భేటీ.. రాజ్యసభలో నేడు ప్రధాని మోదీ ప్రకటన? ఢిల్లీ, మహా. పశ్చిమాసియాతో పాటు అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం..! కస్టడీలో నిందితులు రోహిత్రెడ్డి, రితేష్రెడ్డి, నమిత్ శర్మ..!

శంషాబాద్ రూరల్ పీఎస్లో విచారిస్తున్న సిట్ అధికారులు. హైదరాబాద్, మహా. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో
సదాశివపేటలో విజిలెన్స్ దాడులు.. హోటళ్లపై ఆకస్మిక సోదాలు.. 22 గ్యాస్ సిలిండర్లు సీజ్!

మహా : సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాలకు వాడే (డొమెస్టిక్) గ్యాస్
సదాశివపేటలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్టు…

మహా: సదాశివపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని రాష్ట్ర బిజెపి పార్టీ సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధమవుతున్న
విద్యార్థుల ఫోన్ వ్యసనానికి చెక్: రాత్రి 7 దాటితే ఇంటర్నెట్ బంద్.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ముసాయిదా

విద్యార్థులకు ఫోన్ వాడకం గంటే! * డిజిటల్ వ్యసనానికి చెక్ పెట్టేలా కర్ణాటక సర్కారు విప్లవాత్మక ముసాయిదా. * రాత్రి 7 దాటితే ఫోన్లలో ఇంటర్నెట్ బంద్ అయ్యేలా చైల్డ్ ప్లాన్. * ఇకపై
