’22-ఏ’ బ్రహ్మరాక్షసి కబంధహస్తాల్లో అన్నదాత: రాష్ట్రంలో కోటి ఎకరాల భూమి లాక్.. రికార్డుల ప్రక్షాళన పేరిట రైతులపై రెవెన్యూ ‘ఉరితాడు’!

కోటి ఎకరాల కన్నీరు..! • ‘చీకటి’ జాబితాలో మాడిపోతున్న మాగాణి! • దస్త్రాల కింద దహించుకుపోతున్న పచ్చని బతుకులు. • పాలకుల ప్రయోగాలు.. బలిపీఠంపై అన్నదాతలు. • లాగిన్ల చుట్టూ దశాబ్దాల ఆర్తనాదం. •
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు: ట్రంప్ శాంతి ప్రణాళికను తిరస్కరించిన ఇరాన్.. అమెరికాకు ఐఆర్జీసీ (IRGC) మాస్ వార్నింగ్!

* ట్రంప్ శాంతి ప్రణాళికను తిరస్కరించిన ఇరాన్. * అమెరికా పౌరులకు ఐఆర్జీసీ సంచలన హెచ్చరిక! * నెతన్యాహు, ట్రంప్ మాటలు నమ్మి మీ పిల్లలను నరకానికి పంపొద్దని ఇరాన్ విజ్ఞప్తి. * భూతల
దిల్లీ యవనికపై ‘నటసింహం’ గర్జన.

* బాలయ్యకు ప్రతిష్టాత్మక జీవితకాల సాఫల్య పురస్కారం! * అర్ధ శతాబ్దపు నట ప్రస్థానానికి అరుదైన గౌరవం. * ఐఎఫ్ఎఫ్డీ వేదికగా బాలకృష్ణకు సత్కారం. న్యూఢిల్లీ, మహా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అజేయ శక్తిగా,
మంత్రుల స్వార్థం – ఏజెన్సీకి అన్యాయం: సీతారామ ప్రాజెక్టు నిధుల కోతపై రైతు సంఘాల గళం

సొంత నియోజకవర్గాలకే మంత్రుల ప్రాధాన్యత ఏజెన్సీ నియోజకవర్గాల నిర్లక్ష్యం వైరా, ఇల్లందు శాసన సభ్యులు సాగు నీరు కోసం గళం విప్పాలి సీతారామ ప్రాజెక్టు నిధులు లేమికి ముగ్గురు మంత్రులదే భాధ్యత తెలంగాణ రైతు
తెలంగాణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు: విదేశీ నిపుణుల సేవలు.. పేదల వైద్యం కోసం రూ. 4,500 కోట్లు!

విదేశీ వైద్య నిపుణుల సేవలు వినియోగించుకుంటాం. * పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు. * ఆరోగ్యశ్రీ బకాయిలపై ముఖ్యమంత్రి స్పష్టత. * టీచింగ్ ఆస్పత్రుల బాధ్యత గ్రూప్-1 అధికారులకే. * వైద్య రంగంలో
నాడు రూ. 450 కోట్లు.. నేడు రూ. 16,500 కోట్లు: ఆర్సీబీ ప్రస్థానంపై విజయ్ మాల్యా భావోద్వేగం!

నాడు విమర్శించారు.. నేడు 37 రెట్లు పెరిగింది. * ఆర్సీబీ డీల్పై విజయ్ మాల్యా భావోద్వేగం * 450 కోట్ల నుంచి 16,500 కోట్లకు.. ఆర్సీబీ ప్రస్థానంపై మాజీ బాస్ మాల్యా ఆసక్తికర వ్యాఖ్యలు.
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్కు పతనం తప్పదు. …తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిక…/.

హైదరాబాద్, మహా. తెలంగాణలో బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఆ వర్గాలను నమ్మించి వంచించిందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్లోని
మార్కాపురం ఘోర ప్రమాదం….

మార్కాపురం ఘోర ప్రమాదం. *ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. * బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటన. హైదరాబాద్, మహా. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం యావత్ రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వైన్స్ షాపులకు దేవుని పేర్లు తీసేయాలి..! అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్..

మహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు దేవుని పేర్లు తీసేయాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఇకపైన మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలని అసెంబ్లీ
విశ్వవేదికపై భారతీయ విద్యా ప్రభ..! ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్ ముందంజ..

విశ్వవేదికపై భారతీయ విద్యా ప్రభ.. క్యూఎస్ ర్యాంకింగ్స్లో మన వర్సిటీల జోరు! టాప్-50లో 27 సబ్జెక్టులు.. విద్యా రంగంలో భారత్ సరికొత్త రికార్డు. ఐఐటీల ఆధిపత్యం.. బిట్స్ పిలానీ సంచలనం. గ్లోబల్ ర్యాంకింగ్స్లో 99
