Mahaa Daily Exclusive

బంగారం ప్రియులకు ఊరట…

*దిగివస్తున్న పసిడి ధరలు.. * వెండి రేటులోనూ భారీ మార్పు. హైదరాబాద్, మహా. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయికి చేరిన

గ్యాస్ సంక్షోభానికి చెక్…

* భారత్‌కు చేరుకున్న భారీ నౌక ‘జగ్ వసంత్’. * 60 రోజుల ఆయిల్ నిల్వలు సిద్ధం. * కొరత వార్తలు కేవలం అపోహలేనని కేంద్రం స్పష్టత. ఢిల్లీ, మహా. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే,

తెలంగాణ చరిత్ర పితామహుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య కన్నుమూత.

* మాజీ సీఎం కేసీఆర్ సంతాపం. * జగిత్యాల గడ్డపై తొలి డాక్టరేట్ పొందిన మేధావి. * విద్యార్థిగా చరిత్ర పాఠాలు నేర్చుకున్న కేసీఆర్ హైదరాబాద్, మహా. తెలంగాణ చరిత్ర పరిశోధనలో తనకంటూ ఒక

అమెరికా డాలర్‌పై ట్రంప్ సంతకం….

* కరెన్సీ చరిత్రలో సరికొత్త అధ్యాయం. * 250 ఏళ్ల స్వతంత్ర వేడుకల వేళ కీలక నిర్ణయం. ఢిల్లీ, మహా. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే డాలర్ కరెన్సీపై త్వరలో ఒక చారిత్రక

నేపాల్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర: అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా బాలేంద్ర షా పట్టాభిషేకం

నేపాల్ రాజకీయాల్లో నవశకం. * అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా బాలేంద్ర షా పట్టాభిషేకం. * 182 సీట్లతో అధికారాన్ని కైవసం. నేపాల్,మహా. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర

తెలంగాణ విద్యాలోకంలో తీరని లోటు: కేసీఆర్ గురువు, ప్రముఖ పరిశోధకులు జైశెట్టి రమణయ్య కన్నుమూత

విద్యాలోకంలో ధ్రువతార. * కేసీఆర్ ప్రియతమ గురువు జైశెట్టి రమణయ్య కన్నుమూత. హైదరాబాద్, మహా. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో మరియు వ్యక్తిత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గురువుల్లో జైశెట్టి

లాక్‌డౌన్ వదంతులు నమ్మొద్దు: సామాజిక మాధ్యమాల ప్రచారాన్ని కొట్టిపారేసిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ…

లాక్‌డౌన్ వదంతులకు ముగింపు. * సామాజిక మాధ్యమాల ప్రచారాన్ని కొట్టిపారేసిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ. ఢిల్లీ, మహా. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపిస్తున్న లాక్‌డౌన్ వార్తలపై కేంద్ర ప్రభుత్వం

దేశంలో ఎరువుల కొరత లేదు.. గణాంకాలతో లోక్‌సభలో భరోసా కల్పించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా

దేశంలో ఎరువుల నిల్వలు పుష్కలం. * గణాంకాలతో సహా లోకసభలో భరోసా కల్పించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా. ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఎరువుల లభ్యతపై రైతుల్లో ఉన్న

వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట….

* కోటాను 70 శాతానికి పెంచిన కేంద్రం. హైదరాబాద్, మహా. దేశంలోని వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.

తొర్రూరులో ఘనంగా సీతారాముల కళ్యాణం…

తొర్రూరులో ఘనంగా సీతారాముల కళ్యాణం ముఖ్యఅతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి సీతారాముల కళ్యాణం కి పట్టి వస్త్రాలు సమర్పించారు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: శ్రీరామనవని పురస్కరించుకొని, తొర్రూరు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో,