Mahaa Daily Exclusive

అయోధ్యలో అగ్నిప్రళయం..! రామ మందిరానికి చేరువలో ఎగిసిపడిన నిప్పులు..!

బూడిదైన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞశాల.. భక్తుల్లో తీవ్ర ఆందోళన అయోధ్య, మహా. “రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని, భక్తుల కోలాహలంతో కళకళలాడుతున్న అయోధ్య నగరంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా అగ్నిప్రళయం సంభవించింది. అత్యంత

పెట్రో ‘మంట’ల వెనుక అంతర్జాతీయ కుట్ర..! మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన విశ్లేషణ.. 

 వదంతులు నమ్మొద్దు.. బంకుల్లో ఇంధనం పుష్కలం.. ఆందోళన వద్దు! యుద్ధం ముగిసే వరకు సంయమనం పాటించాలి.. ఉజ్వల తో మారిన వంటింటి ముఖచిత్రం!  మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన విశ్లేషణ.  

‘నేషన్ ఫస్ట్’ మన సిద్ధాంతం..! తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్’ సర్కారే లక్ష్యం..

తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్’ సర్కారే లక్ష్యం.  భారత్‌లో మాత్రం మోదీ సాహసోపేత నిర్ణయం! బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు కేడర్‌కు దిశానిర్దేశం. మహబూబ్‌నగర్, మహా. “భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ

సిలిండర్లకు గుడ్‌బై.. పైపులకే జై..!

ఎల్పిజి కొరతను అధిగమించేందుకు కేంద్రం ‘మాస్టర్ ప్లాన్’.. ఇంటింటికీ పి ఎన్ జి కనెక్షన్లే లక్ష్యం.  యుద్ధ ప్రాతిపదికన 50 లక్షల కొత్త కనెక్షన్లు.. పట్టణ ప్రణాళికలో గ్యాస్ పైప్‌లైన్ల ఏకీకరణ.   ఢిల్లీ,

అసెంబ్లీలో ‘మూసీ’ మంటలు..! చరిత్రలో ఏ పేరిట నిలుస్తావంటూ రేవంత్‌కు కేటీఆర్ సవాల్..!

 హైడ్రా పేరిట పేదలపై ప్రతాపమా?..  సామాజిక బహిష్కరణకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రిపై సబితా ఆగ్రహం. హైదరాబాద్‌ ,మహా.   తెలంగాణ రాజకీయాలు శనివారం నాటి అసెంబ్లీ సమావేశాలతో మరింత వేడెక్కాయి. ముఖ్యంగా ‘మూసీ’ సుందరీకరణ మరియు

రైలు ప్రయాణంలో ‘కార్పొరేట్’ సేవలు..! రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ప్రతి జోన్‌లో 5 రైళ్లతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం..

పట్టాలెక్కనున్న శిక్షణ పొందిన అటెండెంట్లు!  దుప్పట్ల పంపిణీ నుంచి టెక్నికల్ రిపేర్ల వరకు అన్నీ వారే.  రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ప్రతి జోన్‌లో 5 రైళ్లతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం.   ఢిల్లీ,

మరణించినా వీడని బంధం..! విగ్రహాల రూపంలో ఏటా ‘ప్రేమ’ కల్యాణం..!

మరణించినా వీడని బంధం.  విగ్రహాల రూపంలో ఏటా ‘ప్రేమ’ కల్యాణం!  22 ఏళ్ల క్రితం తనువు చాలించిన జంట.  నేటికీ సజీవంగా జ్ఞాపకాలు అనాడు అడ్డుకున్న చేతులే…నేడు పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి…మహబూబాబాద్‌లో వింత

పశ్చిమాసియాలో ‘హూతీ’ చిచ్చు..

 ఇజ్రాయెల్‌పై క్షిపణి గర్జన!  నెల రోజుల నిశ్శబ్దం బద్ధలు.  కదనరంగంలోకి యెమెన్ మిలిటెంట్లు! ఆయిల్ మార్కెట్‌లో వణుకు.. నిప్పుల గుండంగా గల్ఫ్! ఢిల్లీ, మహా. పశ్చిమాసియా రణరంగం మరో మలుపు తిరిగింది! ఇన్నాళ్లూ ఇజ్రాయెల్‌-ఇరాన్‌-అమెరికా

అచ్చెన్న ఆవేదన.! అసెంబ్లీ సాక్షిగా గతాన్ని తలచుకుని కంటతడి..!

‘నా చేతిలో తుపాకీ ఉంటే కాల్చేసేవాడిని’.. చంద్రబాబుకు జరిగిన అవమానంపై మంత్రి గర్జన.  అమరావతికి చట్టబద్ధ భరోసా.. మళ్లీ ‘వైకుంఠపాళి’ వద్దని ప్రజలకు విజ్ఞప్తి. అమరావతి , మహా. “ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం అత్యంత

అమరావతికి మళ్లీ ‘రాజ’యోగం..! అసెంబ్లీ సాక్షిగా పవన్‌కు చంద్రబాబు ‘భావోద్వేగ’ కృతజ్ఞతలు .!

2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి. అసెంబ్లీలో పక్కా టైమ్‌లైన్ ప్రకటించిన సీఎం. అమరావతి , మహా: “ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ప్రాభవాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభ శనివారం చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ