Mahaa Daily Exclusive

జైషే మహమ్మద్‌కు గట్టి దెబ్బ.. పాకిస్థాన్‌లో మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ మృతి..

ఇస్లామాబాద్‌: మహా. భారత గడ్డపై అనేకసార్లు నెత్తురు పారించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అధినేత, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ సోదరుడు మహమ్మద్

ఇండిగో పగ్గాలు విలియమ్ వాల్ష్‌కు.. విమానయాన దిగ్గజం చేతికి నూతన సారథ్యం..

విమానయాన దిగ్గజం చేతికి నూతన సారథ్యం. ఏవియేషన్‌లో సరికొత్త మార్పులే లక్ష్యం. ఢిల్లీ, మహా. దేశీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా

అసోంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుల కలకలం..

 నిర్వీర్యం చేసిన సైన్యం.  జనవాసాల మధ్య బయటపడ్డ రెండు భారీ బాంబులు.  తప్పిన పెను ప్రమాదం.   టిన్సుకియా, మహా. అసోం రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు భారీ

ఐదేళ్ల చిన్నారిపై అసభ్య ప్రవర్తన.. వీడియో తీసి నెట్‌లో పెట్టిన నిందితుడి అరెస్ట్.

హైదరాబాద్, మహా. తనను ‘అన్నయ్య’ అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి, ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఒక యువకుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటోన్న కాంగ్రెస్‌..ఎమ్మెల్యే పాయల్‌ శంకర్…

‘శాసనసభ సమావేశాల తీరుపై విచారం.  బడ్జెట్‌ లెక్కల్లో భారీ వ్యత్యాసాలు హైదరాబాద్, మహా. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణను జాతీయ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మార్చేసిందని ఆదిలాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బాక్సాఫీస్‌ వద్ద ‘ధురంధర్‌-2’ ప్రభంజనం..’12 రోజుల్లోనే రూ.1,390 కోట్లు..

’12 రోజుల్లోనే రూ.1,390 కోట్లు. ‘భారతీయ సినీ చరిత్రలో టాప్‌-4 స్థానానికి చేరిక. ‘కర్ణాటకలో సరికొత్త రికార్డు. ముంబయి, మహా. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘ధురంధర్‌-2’ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల

రాజకీయ పోస్టులు పెడితే కోటి జరిమానా.. పాక్ క్రికెటర్లకు బోర్డు హెచ్చరిక..

పంజాబ్ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నసీం షాకు రూ. 2 కోట్ల ఫైన్. లాహోర్, మహా. మైదానంలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)

పశ్చిమాసియా నుంచి భారతీయుల తరలింపు ముమ్మరం..

 ఇప్పటివరకు 5.72 లక్షల మంది స్వదేశానికి.  సురక్షితంగా 959 మంది నావికులు. ఢిల్లీ, మహా. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను

ఓటీటీలోకి ‘తాయి కిళవి’..

 ఏప్రిల్‌ 10 నుంచి స్ట్రీమింగ్‌!  బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన రాధిక చిత్రం.  నిర్మాతగా శివ కార్తికేయన్‌. చెన్నై, మహా. వెండితెరపై తనదైన నటనతో దశాబ్దాలుగా అలరిస్తున్న సీనియర్ నటి రాధిక ప్రధాన

మిత్రదేశాలకు ట్రంప్‌ ఘాటు హెచ్చరిక..

 ‘మీ చమురు మీరే తెచ్చుకోండి!’  ఇరాన్‌పై చర్యల్లో సహకరించని దేశాలపై ఆగ్రహం.  ‘ట్రూత్‌ సోషల్‌’లో అమెరికా అధ్యక్షుడి సంచలన పోస్ట్‌. వాషింగ్టన్‌, మహా. మిత్రదేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్రస్థాయిలో