మూసీ పునరుజ్జీవనంపై ప్రజల అభిప్రాయాలు చెప్పండి: కేబినెట్ సబ్ కమిటీ.

నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు సలహాల స్వీకరణ. ఈమెయిల్ ద్వారా పంపాలని విజ్ఞప్తి. హైదరాబాద్, మహా. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా, ప్రజా భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం
మహిళల పట్ల వెకిలి చేష్టలు సహించేది లేదు.. రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క..

• మహాలక్ష్మి పథకంతో రూ.10 వేల కోట్ల పొదుపు. • రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. • 10 కోట్ల ప్రయాణాల మైలురాయిపై ఘనంగా వేడుకలు. హైదరాబాద్, మహా.
పంచాయతీరాజ్లో ఏపీ జైత్రయాత్ర.. పవన్ కల్యాణ్ మార్క్ పాలనకు దక్కిన గౌరవం..

జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాల పంట. గ్రామ స్వరాజ్యంలో దేశంలోనే ప్రథమ స్థానం. జల సంరక్షణలోనూ అగ్రగామి. 24వ ర్యాంకు నుంచి నెంబర్ వన్కు. పవన్ కల్యాణ్ మార్క్ పాలనకు దక్కిన గౌరవం.
క్వాంటం రాజధాని.. అమరావతి..! దేశంలోనే తొలి ‘క్వాంటం వ్యాలీ’కి శ్రీకారం..

దేశంలోనే తొలి ‘క్వాంటం వ్యాలీ’కి శ్రీకారం. ఐటీ తరహాలోనే ‘ఫస్ట్ మూవర్’ అడ్వాంటేజ్.. రెండేళ్లలో స్వదేశీ క్వాంటం కంప్యూటర్ లక్ష్యం. ఐబీఎం , టిసిఎస్ , ఎల్ అండ్ టి భాగస్వామ్యంతో బృహత్ ప్రణాళిక.
అమరావతికి చట్టబద్ధ ముద్ర.. లోక్సభలో నేడు విభజన చట్ట సవరణ బిల్లు..

ఏపీ ఏకైక రాజధానిగా అధికారిక గుర్తింపు. సెక్షన్ 5(2) సవరణకు కేంద్రం సిద్ధం. జూన్ 2, 2024 నుంచే అమల్లోకి వచ్చేలా నిబంధన. రాజధానిపై సందిగ్ధతకు తెర. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ ఏకైక
సభలో ‘పహిల్వాన్’ భాష.. విధానాలు గాలికి: హరీశ్ రావు ధ్వజం..

అసెంబ్లీని కుస్తీ పోటీగా మార్చిన రేవంత్ రెడ్డి.. ప్రజా సమస్యలపై చర్చలేవి? కేరళ ఎన్నికల కోసం సభ వాయిదా. కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట. హైదరాబాద్, మహా. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్
సొంతింటి కలపై ‘సిమెంట్’ పిడుగు..

సామాన్యుడిపై రోజుకు రూ.10 కోట్ల భారం! సిండికేట్ కోరల్లో గృహ నిర్మాణం. బస్తాపై రూ.50 వరకు బాదుడు. నేటి నుంచే అమల్లోకి పెంపు. పాత ధరల బుకింగ్లకు కంపెనీల బ్రేక్. బెంబేలెత్తుతున్న మధ్యతరగతి జీవి.
కూకట్పల్లిలో కన్నీటి సంద్రం.. ఇద్దరు కొడుకులను కడతేర్చి తల్లి బలి..

కైతలాపూర్లో వెలుగుచూసిన ఘోర దురంతం. వరంగల్ జిల్లా వాసిగా గుర్తింపు.. ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల ఆరా. కూకట్పల్లి, మహా. మహానగరంలో మరో ఘోర దురంతం వెలుగుచూసింది. కన్నబిడ్డలే లోకంగా బతకాల్సిన ఓ తల్లి.. వారిని
నేటి అర్ధరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్.. బకాయిలు చెల్లించలేదని ‘ఆషా’ సంచలన నిర్ణయం.. రేపటి నుంచి నిలిచిపోనున్న సేవలు..

బకాయిలు చెల్లించలేదని ‘ఆషా’ సంచలన నిర్ణయం.. రేపటి నుంచి నిలిచిపోనున్న సేవలు. రూ.3,000 కోట్ల బకాయిలు చెల్లించడంలో సర్కారు విఫలం. రెండోసారి నిలిచిన పేదవాడి వైద్యం. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలకు వరప్రసాదినిగా ఉన్న
ప్రాచీన విజ్ఞాన నిధికి సజీవ రూపం..! కోబా జ్ఞానమందిరంలో పరిరక్షణ పనులపై ప్రధాని మోదీ ప్రశంసలు..

కోబాలో మనుప్రతుల పరిరక్షణ అద్భుతం. భావి తరాలకు చరిత్రను అందించే మహత్కార్యం. కోబా జ్ఞానమందిరంలో పరిరక్షణ పనులపై ప్రధాని మోదీ ప్రశంసలు. వేల ఏళ్ల నాటి హస్తప్రతులకు నూతన జవజీవాలు. అంకితభావంతో పనిచేస్తున్న బృందాల
