ఒరాకిల్లో ఉద్యోగుల ఊచకోత: ఒకేసారి 30 వేల మంది ఇంటికి..

వేకువజామునే మెయిల్ ద్వారా పిడుగులాంటి వార్త బాధితుల్లో 12 వేల మంది భారతీయులు ఖర్చుల తగ్గింపు పేరుతో 18 శాతం సిబ్బందిపై వేటు న్యూయార్క్,మహా. ప్రపంచ ఐటీ రంగంలో మరో భారీ
నేతన్నల ఇంట ‘ఉచిత’ వెలుగులు.. నేటి నుంచే విద్యుత్ పథకం అమలు.

నేటి నుంచే విద్యుత్ పథకం అమలు 93 వేల మగ్గాలకు 200 యూనిట్లు. 11 వేల మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం. ఏడాదికి రూ. 150 కోట్ల భారం భరించనున్న ప్రజా ప్రభుత్వం.
లక్ష్యాన్ని చేరని ‘సింగరేణి’.. బొగ్గు వెలికితీతలో భారీ తగ్గుదల.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా విఫలం. 76 మిలియన్ టన్నుల లక్ష్యం.. 58కే పరిమితం. అవినీతి ఆరోపణలు, నిర్వహణ లోపాలతో నష్టాల అంచుకు సంస్థ. లాభాల మాట దేవుడెరుగు.. మనుగడపైనే కార్మికుల్లో
బస్ భవన్లో ‘ఐటీ’, ‘జీఎస్టీ’ పాగా..!

నాలుగు అంతస్తుల తాళాలు పగులగొట్టి స్వాధీనం. సీఎస్ ఉత్తర్వులతోనే రంగంలోకి అధికారులు. ఉద్యోగుల విలీనం ముందే ఆస్తులపై కన్నేసిన సర్కారు. ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాల గర్జన.. నేడు
హనుమాన్ జయంతి వేళ కొండగట్టులో అపశృతి కూలిన భారీ పందిరి..

కేశఖండన శాల వద్ద 15 మంది భక్తులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం తృటిలో తప్పిన పెను ప్రమాదం.. భక్తులతో కిక్కిరిసిన అంజన్న క్షేత్రం నాసిరకం పనులే కారణమంటూ భక్తుల ఆగ్రహం
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.

హైదరాబాద్:మహా. తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్ర రావు రాష్ట్ర
ఆన్లైన్ జూదం కోసం జంట హత్యలు.. సీఎం నివాసం సమీపంలో డ్రైవర్ ఘాతుకం.

సీఎం నివాసం సమీపంలో డ్రైవర్ ఘాతుకం. వృద్ధురాలిని చంపి.. ఆ నగలతో పేకాట. డబ్బులు ఓడిపోవడంతో మరో హత్య. శవాలను కారులోనే తీసుకెళ్లి మోకిలలో పారవేసిన వైనం. నిందితుడు
అమరావతి అతిపెద్ద కుంభకోణం..! మా ప్రత్యామ్నాయం ‘మావిగన్’..

మా ప్రత్యామ్నాయం ‘మావిగన్’. చంద్రబాబు సర్కారు తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ధ్వజం. లక్షల కోట్లు తగలేయడం కంటే 20 వేల కోట్లతో మచిలీపట్నం-గుంటూరు కారిడార్ అభివృద్ధి మిన్న. రాజధాని నిర్మాణ వ్యయాల్లో భారీగా
లోక్సభలో ‘అమరావతి’ బిల్లుకు ఆమోదం.. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధత..

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధత. మద్దతు పలికిన ఎన్డీయే పక్షాలు, కాంగ్రెస్.. సభ నుంచి వైసీపీ వాకౌట్. జూన్ 2, 2024 నుంచి వర్తించేలా చట్ట సవరణ నేడు రాజ్యసభ ముందుకు.. శాశ్వతంగా ముగియనున్న
అమరావతి అద్భుత రాజధానిగా వర్ధిల్లాలి..! రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా అభివృద్ధి చెందాలి..

రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా అభివృద్ధి చెందాలి. తెలంగాణ ప్రజల తరఫున ఏపీ సోదరులకు శుభాకాంక్షలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై పార్లమెంటులో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ, మహా. ఆంధ్రప్రదేశ్ శాశ్వత
