Mahaa Daily Exclusive

రాజ్యసభలో అమరావతి బిల్లుకు గ్రీన్ సిగ్నల్..

 కాళేశ్వరంపై కిషన్ రెడ్డి, సురేష్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం. చట్టబద్ధత బిల్లుకు ఎగువ సభ ఆమోదముద్ర.  రాష్ట్రపతి సంతకానికి మార్గం సుగమం.  విభజన హామీలపై గళమెత్తిన తెలంగాణ ఎంపీలు.  ఏపీ పునర్నిర్మాణ బిల్లుగా

మత్తు ముఠాల గుండెల్లో వణుకు.. ఏఐ టెక్నాలజీతో ‘ఈగల్ ఫోర్స్’ సరికొత్త పంజా..

 దేశంలోనే తొలిసారిగా మూడు ప్రత్యేక ఏఐ టూల్స్..  యువతే లక్ష్యంగా పోలీసుల అస్త్రాలు  పిల్లల ప్రవర్తనను పసిగట్టే ‘మిత్ర’.. హైదరాబాద్, మహా. మాదకద్రవ్యాల రవాణాదారుల వేట, నెట్‌వర్క్ ధ్వంసం చేయడం వంటి రొటీన్ దర్యాప్తులకు

కళ్లముందే వెంచర్లు.. కాగితాల్లో చేలు..! సూర్యాపేటలో రెవెన్యూ అధికారుల ‘భూ’ మాయాజాలం..

నిబంధనలకు పాతర.. ‘భూ భారతి’కి మస్కా.  నాలా భూమికి పట్టా పాసుపుస్తకాల జారీ.  కోట్ల విలువైన స్థలంపై అక్రమార్కుల కన్ను.  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఆగని రిజిస్ట్రేషన్లు. సూర్యాపేట, మహా. అది నగర శివారులో

గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధుల వరద.. తెలంగాణకు రూ.619.85 కోట్లు విడుదల..

హైదరాబాద్, మహా. దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలన్న నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి భారీగా నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు

మోదీ సుపరిపాలన చూసే భాజపాలోకి వలసలు.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్..

హైదరాబాద్, మహా. దేశాభివృద్ధి కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఖిలా ఘనపురం మండలం

విజయవాడ-హైదరాబాద్ మధ్య మరిన్ని విమాన సర్వీసులు..

ఈ నెల 10 నుంచే తొలి సర్వీసు ప్రారంభం. ప్రయాణికులకు ఇక ఫుల్ జోష్! గన్నవరం, మహా. విజయవాడ – హైదరాబాద్ నగరాల మధ్య రాకపోకలు సాగించే విమాన ప్రయాణికులకు గన్నవరం విమానాశ్రయ అధికారులు

ఎక్సైజ్ శాఖలో సరికొత్త రికార్డు..

చరిత్రలో తొలిసారిగా రూ.44 వేల కోట్లు దాటిన ఆదాయం. హైదరాబాద్, మహా . తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఆర్థిక

స్విమ్మింగ్ పూల్‌లో ముగ్గురి మృతి..

తల్లి, ఇద్దరు కుమార్తెల విషాదాంతం. ఐనవోలు, మహా. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో బుధవారం రాత్రి గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్

విద్యుత్ వినియోగదారులకు ‘ఈఆర్సీ’ ఊరట. పెరగని ఛార్జీలు.. మృతులకు రూ.8 లక్షల పరిహారం..

హైదరాబాద్, మహా. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రెట్టింపు తీపి కబురు అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు భారం లేకుండా సామాన్యులకు

ఐదేళ్ల ప్రేమ..! 50 రోజుల ముచ్చట.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇషిక బలవన్మరణం..

మియాపూర్, మహా. ఐదేళ్ల పాటు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి, అంగరంగ వైభవంగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహమైన 50 రోజులైనా గడవకముందే ఆ ప్రేమకథ విషాదాంతమైంది. అదనపు కట్నం కోసం