Mahaa Daily Exclusive

పాస్‌ చేయి తండ్రీ.. హుండీల్లో విద్యార్థుల ‘అర్జీలు’..!

పరీక్షా ఫలితాల వేళ భోపాల్‌లో ‘దైవ’ సందడి.  మొక్కుల చీటీలతో నిండిపోతున్న ఆలయ హుండీలు.  ఏప్రిల్ రెండో వారంలో మధ్యప్రదేశ్ బోర్డు ఫలితాలు. భోపాల్, మహా. పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయంటే విద్యార్థుల్లో ఉండే ఆందోళన

ఎన్నికల వేళ ఈసీ ఉక్కుపాదం..! రూ. 650 కోట్ల నగదు, అక్రమ సొత్తు సీజ్..

రూ. 650 కోట్ల నగదు, అక్రమ సొత్తు సీజ్.  అత్యధికంగా బంగాల్‌లోనే రూ. 319 కోట్లు.  ఆ తర్వాత స్థానంలో తమిళనాడు..రూ. 230 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం.  మే 4న వెలువడనున్న ఫలితాలు.

కేరళ భవిష్యత్తును మార్చేందుకే ఈ ఎన్నికలు..కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా..

 ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ది ‘పేర్లు మార్చే స్టార్టప్’.  కేంద్రం నిధులతో పనులు.. కేరళ సర్కారు భారీ పోస్టర్ల ప్రచారం.  యువత గల్ఫ్ దేశాలకు వలస పోవాల్సిందేనా? ఉపాధి కల్పనే మా లక్ష్యం.  కేంద్ర హోం

డ్రగ్స్ వద్దు.. క్రీడలే ముద్దు.. గచ్చిబౌలి మైదానంలో సీఎం రేవంత్..

గచ్చిబౌలి మైదానంలో సీఎం రేవంత్.  హైదరాబాద్‌కు పూర్వవైభవం తెచ్చేలా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’.  డ్రగ్స్ సంస్కృతిని తరిమికొట్టి.. మైదానాల్లోకి యువతను రప్పిస్తాం.  మెస్సీ స్ఫూర్తితో గెలుపు బాట పట్టాలి.. క్రీడాకారులకు ఉద్యోగాల గ్యారెంటీ.

తిరుమలలో భక్తజన సంద్రం..! శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు..

 శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ!  శిలాతోరణం వరకు బారులు తీరిన క్యూలైన్లు.  నిండిపోయిన కంపార్ట్‌మెంట్లు.  స్వామివారిని దర్శించుకున్న 80 వేల మంది భక్తులు.  శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు. తిరుమల,

దీదీకి కౌంట్‌డౌన్ షురూ..! బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగార్యాలీలో ప్రధాని మోడీ..

రాష్ట్రంలో ‘మహ’ ఆటవిక రాజ్యం’ నడుస్తోంది మమత మూల్యం చెల్లించుకోవాల్సిందే ఎన్నికల తర్వాత బెంగాల్ నుంచి భయం పోతుంది బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగార్యాలీలో ప్రధాని మోడీ కోల్ కతా, మహా :

భద్రాచలం పంచగ్రామాలను విలీనం చేయండి..! అమిత్‌ షాకు మంత్రి తుమ్మల లేఖ..!

 అమిత్‌ షాకు మంత్రి తుమ్మల లేఖ!  పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో కలపాలని విన్నపం.  గిరిజనుల ఇబ్బందులు తొలగేలా పార్లమెంటులో బిల్లు పెట్టండి. హైదరాబాద్‌,మహా. భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న

9 అంత‌స్తుల రాజ‌గోపురం..! రూ.225 కోట్ల‌తో బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌య పునఃనిర్మాణం..

9 అంత‌స్తుల రాజ‌గోపురం ఈశాన్య‌న కోనేరు మూడు రెట్లు పెర‌గ‌నున్న దేవాల‌య విస్తీర్ణం రూ.225 కోట్ల‌తో బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌య పునఃనిర్మాణం శృంగేరి పీఠాధిపతుల అనుమ‌తితో పనులు నేడు సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యమకారుల గౌరవం.. సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. ఎమ్మెల్సీ విజయశాంతి..

హైదరాబాద్, మహా : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల గౌరవం, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి స్పష్టం చేశారు. శాసనమండలిలో ఉద్యమకారుల సమస్యలను సానుకూలంగా ప్రస్తావించిన ఆమె,

ఈగల్ పంజా..! రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు..

ఈగల్ పంజా రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ హైదరాబాద్, మహా : నగరంలో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఈసారి గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి