Mahaa Daily Exclusive

వెంకసాయినగర్‌లో ఘనంగా బోనాలు..

  కారేపల్లి, మహా: కారేపల్లి మండలం వెంకటసాయినగర్‌లో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామదేవతలైన బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి, శ్రీ అంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్టించి ఏడాది పూర్తి అయిన సంధర్బంగా కాలనీ లో రెండు

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు..

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కారేపల్లి, మహా: మొక్కజొన్న కొనుగోలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని దానికి అనుగుణంగానే

భారత్ మీడియాపాయింట్ ఆధ్వర్యంలో….. జూన్ 2న “తెలంగాణ రైజింగ్ అవార్డ్స్ – 2026”

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం దాటుతున్న వేళ, రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న ధీశాలురను గౌరవించుకునేందుకు భారత్ మీడియా పాయింట్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ అవార్డ్స్

ఏపీకి విద్యుత్ బస్సుల వరద..

* రాష్ట్రానికి ఏకంగా 750 బస్సులు మంజూరు. * కాలుష్య రహిత ప్రజా రవాణా దిశగా ముందడుగు. * తిరుపతికి 300, విశాఖకు 150 బస్సులు. * భారీగా విద్యుత్ బస్సుల కొనుగోలు. *