Mahaa Daily Exclusive

  బుర్ర కథ కళాకారుడు ఉయ్యూరు మోహన్ రావు మృతి..!

Share

వైరా మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన 90 ఏళ్ల ఉయ్యూరు మోహన్ రావు అనారోగ్యంతో తన గృహంలో కన్నుమూశారు. గత 12 ఏళ్లుగా అస్వస్థతతో ఉన్నారు. ఆయన బుర్రకథల ద్వారా అమరజీవి సుందరయ్య, అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్రలు, పేద రైతుల నాటకాలు ప్రదర్శించారు. సీపీఎం నేతలు అరుణ పతాకంతో నివాళులర్పించారు.

Latest