Mahaa Daily Exclusive

రైలు టికెట్ బుకింగ్‌లో కొత్త అధ్యాయం…..

రైలు టికెట్ బుకింగ్‌లో కొత్త అధ్యాయం. * జులై 15 నుంచి కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్. హైదరాబాద్, మహా. రైలు టికెట్ బుకింగ్‌ను మరింత వేగవంతంగా, సులభతరంగా మార్చే దిశగా భారతీయ రైల్వే శాఖ

పోక్సో కేసు కక్ష.. ఆరుగురి ప్రాణాలు బలి……

పోక్సో కేసు కక్ష.. ఆరుగురి ప్రాణాలు బలి. * రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం. * నిందితుడి కోసం ఏడు ప్రత్యేక బృందాల గాలింపు రంగారెడ్డి, మహా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో

సమస్యలపై ఎంజీఆర్ సమరం……

    ఖైరతాబాద్, మహా   ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్, బాలిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ‘సమస్యలపై సమరం’ పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉత్సాహంగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో..  కన్నమాల ఇవాన్ రాయెల్‌…

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో..  కన్నమాల ఇవాన్ రాయెల్‌    8 ఏళ్ళ వయసులోనే అదరగొట్టిన చిచ్చరపిడుగు   హైదరాబాద్, మహా హైదరాబాద్ కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు కన్నమాల ఇవాన్ రాయెల్ అరుదైన

2029 లక్ష్యంగా కాంగ్రెస్ సరికొత్త కురుక్షేత్రం….

హైదరాబాద్, మహా . తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరోసారి తనదైన బలమైన ముద్ర వేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “రైతు ఆశీర్వాద

రాసిపెట్టుకో కేసీఆర్….

రాసిపెట్టుకో కేసీఆర్.. * 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ దే పీఠం! * ముందస్తు లేదు.. 2029 జూన్‌లోనే ఎన్నికలు. * పాపాల భైరవుడ్ని ఫాంహౌస్‌లో బంధించాం. * బీఆర్‌ఎస్‌ను ఇక మొలకెత్తనీయం. *

సోయాబీన్ సీడ్ పై వ్యవసాయఅధికారులను కలిసిన ఛైర్మన్ అశోక్ రెడ్డి

అదిలాబాద్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జెడిఏను జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి కలిసి విత్తన సమస్యలపై చర్చించారు. సోయాబీన్లు డూప్లికేట్ సీడ్ వల్ల రైతుకు నష్టం జరుగుతున్నదని, రైతులను ఆదుకోవాలని ఈ

ఫిలింనగర్ డివిజన్‌లో మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) ఆధ్వర్యంలో “సమస్యలపై సమరం” పాదయాత్ర.. ఓటరు నమోదుపై అవగాహన

ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ డివిజన్‌లో “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా వినాయక్ నగర్, బాలిరెడ్డి నగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకీ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ

ఎమ్మెల్యే మెప్పు కోస‌మే న‌గేష్ ఆరాటం -మంగేష్…

ఎమ్మెల్యే మెప్పు కోస‌మే న‌గేష్ ఆరాటం -మంగేష్ పాయ‌ల్ శంక‌ర్ భూకబ్జాపై ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఖండించిన కాంగ్రెస్ లీగ‌ల్ సెల్ చైర్మ‌న్ ప్ర‌జాభ‌వ‌న్ ను కూల్చుతామ‌న్న వ్యాఖ్య‌ల‌పై మండిపాటు అది కంది శ్రీ‌నివాస రెడ్డి

సింగరేణి భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం భరోసా..! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

సింగరేణి భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం భరోసా తాడిచర్ల-II, నైనీ కోల్ బ్లాక్‌లతో రూ. 2.25 లక్షల కోట్ల టర్నోవర్  వేలాది మంది కార్మికులకు ఉపాధి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహా :