ఖమ్మం, మహా.
యూసుఫ్ గూడ లక్ష్మీనర్సింహనగర్ లోని పోచమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మ వారిని దర్శించుకొని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలను సుఖశాంతులతో చల్లగా చూడాలని అమ్మ వారిని ప్రార్ధించిన రాష్ట్ర రెవున్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఛైర్మెన్ మువ్వా విజయబాబు , మాజీ ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తిరవి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు వల్లల చిన్న శ్రీశైలం యాదవ్ , నవీన్ యాదవ్ తో కలిసి పాల్గొనడం జరిగింది.
Post Views: 78








