Mahaa Daily Exclusive

  ఎమర్జెన్సీ రద్దయిన రోజే నా ఇంటర్వ్యూ: జైశంకర్

Share

ఎమర్జెన్సీ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.ఎమర్జెన్సీ ఎత్తివేసిన 1977 మార్చి 21వ తేదీనే తాను UPSC ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ‘ఆ రోజు నేనే మొదటి అభ్యర్థిని కావడంతో, 1977 ఎన్నికల గురించి బోర్డు సభ్యులు అడిగారు. ఆ విషయం అప్పటికే బాగా తెలిసి ఉండటంతో చెప్పేశా. అది ఇంటర్వ్యూలా కాకుండా ఎన్నికల ప్రచారంలా అనిపించింది. మొత్తానికి ఇంటర్వ్యూ పాసై, ఐఎఫ్ఎస్ సాధించా’ అని నవ్వుతూ చెప్పారు.

Latest