Mahaa Daily Exclusive

  జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్‌..!

Share

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన కేసుపై అభిశంసన తీర్మానాన్ని తాజాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వీకరించారు. 146 ఎంపీలు సంతకం చేసిన ఈ తీర్మానంపై సుప్రీంకోర్టు జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, మద్రాస్‌ హైకోర్టు సీజే మణీందర్‌ మోహన్‌, సీనియర్‌ న్యాయవాది బీవీ ఆచార్యతో ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను విచారణకు ఏర్పాటు చేశారు.