రాజేంద్రనగర్ మహా ; రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్పూర్ గణేష్ మండపం నిర్వాహకులు గురువారంతో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాధుడు శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరారు. డప్పుల చప్పుళ్ళతో అంగరంగ వైభవంగా శోభాయాత్రను నిర్వహించారు.
Post Views: 33






