నేటి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి రానుంది. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్నురేట్లు తగ్గనున్నాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను సెప్టెంబర్ 22 నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Post Views: 25






