Mahaa Daily Exclusive

   మహా పత్రిక ఎఫెక్ట్!

Share

 

  •  మహా పత్రిక ఎఫెక్ట్!
  • మహా పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు
  • గంటల వ్యవధిలోనే బార్ సూచిక బోర్డు తొలగింపు
  • ప్రజా సమస్యల పరిష్కారానికై మహా ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మహా పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు, గంటల వ్యవధిలోనే, నాగార్జునసాగర్ హైవే అంచున ప్రమాదకరంగా ఉన్న ఓ బార్ సూచిక బోర్డును తొలగించడం జరిగింది. దీంతో వాహనదారులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకై, సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున కలం రూపంలో పోరాడే మహా పత్రిక ప్రతినిధికి పలువురు అభినందనలు తెలిపారు.