హైదరాబాద్, మహా
మహారాష్ట్ర గవర్నర్ గా వెళుతున్న జిష్ణుదేవ్ వర్మతో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ గవర్నర్ గా అందించిన సహకారాన్ని కొనియాడారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.
Post Views: 6







