కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఘాతుకం: వరుస ఐఈడీ పేలుళ్లు.. 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు

తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఐఈడీలు అమర్చిన మావోయిస్టులు వరుస పేలుళ్లు..11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు భద్రతా సిబ్బంది గాయపడ్డ విషయాన్ని దృవీకరించిన అధికారులు రాయ్ పూర్, మహా :
మీడియా అక్రిడిటేషన్ నిబంధనల్లో భారీ మార్పులు: మహిళలకు 33% కోటా తప్పనిసరి చేస్తూ జీవో జారీ!

మీడియాకార్డుకు మంగళం అన్ని కార్డులు అక్రిడేషన్ కార్డులే కార్డుల్లో మహిళలకు 33% తప్పనిసరి కీలక సవరణలు చేస్తూ తాజా జీవో జారీ చేసిన సమాచార శాఖ కమిషనర్ హైదరాబాద్, మహా : తెలంగాణ ప్రభుత్వం
పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘హెల్త్ ప్రొఫైల్’….

పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘హెల్త్ ప్రొఫైల్’ వైద్య పరీక్షల రిపోర్టుల ఆధారంగా కేటగిరీలుగా విభజన గణతంత్ర వేడుకల్లో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ వెల్లడి నాంపల్లి అగ్నిప్రమాదంలో సాహసోపేత సేవలు చేసిన వారికి అభినందనలు
చర్లపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

చర్లపల్లి, మహా : ఖైదీలు నేర ప్రవృత్తి నుంచి సత్ప్రవర్తనతో మారి తమ తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం జైలు సూపర్ సూపరిండెంట్ భరత్ పిలుపునిచ్చారు. సోమవారం చర్లపల్లి
జాతీయ విపత్తులో ‘ఆపద మిత్ర’ల భాగస్వామ్యం కీలకం:కేంద్ర మంత్రి బండి

జాతీయ విపత్తులో ‘ఆపద మిత్ర’ల భాగస్వామ్యం కీలకం ‘ఆపద మిత్ర’ వలంటీర్ల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ న్యూఢిల్లీ, మహా : విపత్తులు ఏర్పడే సమయంలో ప్రజల చురుకైన భాగస్వామ్యం, ముందస్తు సంసిద్ధత,
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నాటి త్యాగమూర్తులను స్మరించుకున్న కలెక్టర్ నారాయణరెడ్డి కలెక్టరేట్లో కన్నుల పండుగగా జెండా పండుగ విద్యార్థుల నృత్యాలు పోలీసుల విన్యాసాలు అదరహో అనిపించిన పలు శాఖల శకటాలు రంగారెడ్డి జిల్లా
సోమశిల సౌందర్యం.. పర్యాటకానికి మణిహారం:మంత్రి జూపల్లి కృష్ణారావు

సోమశిల సౌందర్యం.. పర్యాటకానికి మణిహారం మంత్రి జూపల్లి కృష్ణారావు *సోమశిల నుంచి – ఎకో పార్కు వరకు బోటులో మంత్రి విహారం నాగర్ కర్నూల్ , మహా : కొల్లాపూర్ నల్లమల అడవుల మధ్య
టికెట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవులు: మంత్రి ఉత్తమ్

భాజపాను ఓడించడం కాంగ్రెస్ కే సాధ్యం టికెట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవులు: మంత్రి ఉత్తమ్ కోరుట్ల, మహా : అన్ని మతాల సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో భాజపాను ఓడించాలంటే తమ
ఎంపీలు టీడీపీ శ్రేణులతో మమేకమవ్వాలి…

ఎంపీలు టీడీపీ శ్రేణులతో మమేకమవ్వాలి మంత్రులతో సమన్వయం చేసుకోవాలి మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం అమరావతి, మహా : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి, నారా లోకేశ్
ఏఐ లేబులింగ్ విధానం అవసరం: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు

మహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన కంటెంట్ను గుర్తించేలా లేబులింగ్ విధానాన్ని తీసుకురావాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్వాగతించారు. కేంద్రం నిర్ణయం సరైందని, నియంత్రణ నిబంధనలు
