ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు….

ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు పెండింగ్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంతపెట్టొద్దు పెండింగ్ చలానాల వసూలుకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం బలవంతపు వసూళ్ళు చట్ట విరుద్దమన్న కోర్టు హైదరాబాద్, మహా : తెలంగాణ
మరోసారి సంచలనం రేపుతున్న సత్యం స్కామ్: రామలింగరాజు సహా 213 మందికి ఈడీ నోటీసులు

మరోసారి తెరపైకి సత్యం కంప్యూటర్ స్కామ్ 213 మందికి ఈడీ నోటీసులు జారీ హైదరాబాద్, మహా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన సత్యం కంప్యూటర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ
‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ ఎంట్రీలకు ఆహ్వానం: ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 ఎంట్రీలకు ఆహ్వానం, ఉత్తర్వులు జారీ హైదరాబాద్, మహా : 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) పొందిన చిత్రాలకు
నన్ను రక్షించడానికి భర్త కూడా లేడు:రేణు దేశాయ్

నన్ను రక్షించడానికి భర్త కూడా లేడు నా హక్కుల కోసం నేను పోరాడటం లేదు నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ హైదరాబాద్, మహా : వీధి కుక్కల సమస్యపై అవగాహన కల్పించే క్రమంలో
2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు….

తెలంగాణ రైజింగ్”లో భాగస్వామ్యం అవ్వండి 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్నదే మా సంకల్పం పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు పుష్కలం, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం పెట్టుబడులు పెట్టండి… రాష్ట్రాభివృద్ధిలో పాలు
సొంత భాషలోనే ఉన్నత విద్య, డిజిటల్ సేవలు అందాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్…

గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య అంతరం తగ్గాలంటే ఉన్నత విద్య, డిజిటల్ ప్లాట్ ఫారాలన్నీ సొంత భాషల్లో అందుబాటులోకి రావాల్సిందే భారతీయ భాషలు వారసత్వానికే కాదు దేశ భవిష్యత్తుకు పునాదులు కేంద్ర హోంశాఖ సహాయ
ఆటో డ్రైవర్ల హర్ష్ఫుల్ ధర్నా – గిట్టుబాటు ధర కోసం ఎల్బీ నగర్లో ఉగ్ర నిరసన

ఎల్బీ నగర్, జనవరి 20: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లు తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్లో హర్ష్ఫుల్ ధర్నా
పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్…..

పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్ బిల్లులు రాలేదని ఆవేదన వెంటనే స్పందించిన అధికారులు వలిగొండ జనవరి 19 మహా న్యూస్ వలిగొండ మండల పరిధిలోని సంగెo గ్రామంలో సోమవారం ప్రభుత్వ పాఠశాల గేటుకు
అర్ధరాత్రి ప్రైవేటు బస్ బోల్తా…..

అర్ధరాత్రి ప్రైవేటు బస్ బోల్తా. దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఘటన. 13మంది ప్రయాణీకుల కు గాయాలు. దమ్మపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. రాజమండ్రి
పోటీపడి బీర్లు తాగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు…. చివరకు ప్రాణాలు విడిచారు….

మదనపల్లి, మహా: ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. పోటీపడి 19 బీర్లు తాగారు. చివరికి మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం బండవడ్డీపల్లిలో
