పసిడి ప్రియులకు మహాదానందం…

పసిడి ప్రియులకు మహాదానందం. పతనమైన బంగారం, వెండి ధరలు. హైదరాబాద్, మహా. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చున్న పసిడి, వెండి ధరలు ఎట్టకేలకు నేలచూపులు చూశాయి. పెళ్లిళ్ల సీజన్లో ఆభరణాలు
ఇందిరమ్మ ఇళ్లు పేదల పాలిట వరం..

ఇందిరమ్మ ఇళ్లు పేదల పాలిట వరం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న సర్పంచ్ కల్తీ భద్రం,కార్యదర్శి గుగులోత్ లోకేశ్వరి కారేపల్లి,మహా: సింగరేణి మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలగూడెం గ్రామంలో లబ్ధిదారురాలు, రేసు సుజాత
మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి కాంగ్రెస్ జిల్లా లీడర్లు పగడాల మంజుల, బానోతు రామ్మూర్తి కారేపల్లి, మహా: రైతుల సంక్షేమం కోరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు
పోచారంలో కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం..

పోచారంలో కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం స్వామివారి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే రంగారెడ్డి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ గ్రామాల భక్తులు రంగారెడ్డి జిల్లా
తెలంగాణ భేష్…

*స్కూళ్ల నిబంధనల సడలింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ప్రశంసలు. * ప్రైవేటు బడుల ఏర్పాటుకు ఇక లైన్ క్లియర్. * అనవసర నిబంధనల తొలగింపుపై నీతి ఆయోగ్ కసరత్తు. * విద్యాసంస్థల స్థాపనకు
‘శుభక్షేత్ర’ కేసులో కీలక మలుపు….

* మంగ్లీ సోదరుడి ఖాతాలోకి నగదు మళ్లింపు! *ఈవోడబ్ల్యూ దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన విషయాలు. * ప్రధాన నిందితుడు మధు ఖాతా నుంచి శివ చౌహాన్కు భారీగా నిధుల బదిలీ. *ఖాతాలో డబ్బు పడిన
వాణిజ్య గ్యాస్పై ఏకంగా రూ.993 పెంపు!

వాణిజ్య గ్యాస్పై ఏకంగా రూ.993 పెంపు! రూ.3,071కి చేరిన 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర. రాష్ట్రంపై నెలవారీగా రూ.114 కోట్ల అదనపు భారం. హైదరాబాద్, మహా. కరోనా, ఆర్థిక మాంద్యం దెబ్బల నుంచి
ముంబయిలో రూ.1,745 కోట్ల కొకైన్ పట్టివేత. …ఆపరేషన్ గ్లోబల్ హంట్’తో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు….

హైదరాబాద్, మహా. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉక్కుపాదం మోపింది. ముంబయి కేంద్రంగా సాగుతున్న అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించి, ఏకంగా రూ.1,745 కోట్ల భారీ విలువైన 349
పోలీసు ఉన్నతాధికారులకు హైకోర్టు నోటీసులు… ట్రాఫిక్ చలానాల వ్యవహారంలో కోర్టు ధిక్కరణపై ఆగ్రహం…

హైదరాబాద్, మహా. పెండింగ్ చలానాల పేరుతో వాహనాలను జప్తు చేస్తున్న వ్యవహారంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాహనాలను సీజ్ చేసిన ఘటనలో దాఖలైన కోర్టు ధిక్కరణ
కల్పనల కౌగిలిలో వాస్తవం….కృత్రిమ మేధ కోరల్లో విలవిలలాడుతున్న ప్రజాస్వామ్యం!

గత మూడు దశాబ్దాలుగా అక్షరాన్ని నమ్ముకుని, వార్తా ప్రపంచపు లోతుపాతులను.. మరీ ముఖ్యంగా మన పల్లెల్లో, పట్టణాల్లో సామాన్యుడి ఎన్నికల నాడిని అత్యంత నిశితంగా గమనిస్తున్న కళ్ళకు, నేడు సమాచార వ్యవస్థలో జరుగుతున్న ఈ
