Mahaa Daily Exclusive

సంచలన కథనాలకు చిరునామా ‘మహా’ పత్రిక: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

సంచలన కథనాలకు కేరాఫ్ మహా తెలుగు దినపత్రిక వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మహా 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ వరంగల్ హన్మకొండ మహా; సంచలన కథనాలతో అనతి కాలంలోనే తెలుగు

ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో మహా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ….పాల్గొన్న మహా పత్రిక జిల్లా ప్రతినిధి సుదర్శన్…

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ప్రజల యొక్క సమస్యలను వెలికితీస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ… ప్రజా గొంతుకై.. ప్రజల పక్షాన నిలబడిన (ఏఎన్ఎన్) మహా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ

జాతీయ కబడ్డీ విజేతగా రాజస్థాన్: ఉత్కంఠభరిత ఫైనల్‌లో ఉత్తర ప్రదేశ్‌పై గెలుపు!

69వ కేజీఎఫ్ అండర్–17 జాతీయ బాలుర కబడ్డీ పోటీల్లో రాజస్థాన్ ఘన విజయం పినపాక,మహా: పాఠశాల క్రీడా సమాఖ్య (కేజీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన 69వ అండర్–17 జాతీయ బాలుర కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి.

జాతీయ కబడ్డీ పోటీల్లో ‘వయస్సు’ సెగ: చివరి రోజు రణరంగంగా మారిన మైదానం!

చివరి రోజు గందరగోళం ★69వ జాతీయ అండర్–17 కబడ్డీ పోటీల్లో అనర్హుల వివాదం ★పలు మార్లు కబడ్డీ పోటీలకు అంతరాయం ★ డిఎస్పీ రంగ ప్రవేశం… సద్దుమణిగిన ఆందోళనలు పినపాక,మహా:69వ జాతీయ అండర్–17 కబడ్డీ

రామగుండం అభివృద్ధికి ప్రభుత్వం భారీ కేటాయింపులు: 800 MW పవర్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్!

రామగుండంలో 800 మెగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం.. త్వరలోనే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తాం.. *ప్రజల జీవన ప్రమాణాలు పెంపుకు ప్రభుత్వం కృషి…. డిప్యూటీ సీఎం మల్లు

తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే.. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదు: కేటీఆర్

కాంగ్రెస్ కు బీ ఆర్ ఎస్సే ప్రత్యామ్నాయం బీజేపీ కాదు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజెపికి తెలంగాణలో క్షేత్రస్ధాయి బలం లేదు మళ్లీ బిఅర్ఏస్ తోనే తెలంగాణకు మంచి రోజులు

రేవంత్ రెడ్డి ఇళ్లు కట్టే వ్యక్తి కాదు.. కూలగొట్టే వ్యక్తి: సీఎం పాలనపై కేటీఆర్ ఘాటు విమర్శలు

సీఎం పాలనపై దృష్టి పెట్టాలి ఇళ్ళ కట్టట్లేదు.. కూల్చుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, మహా: బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే నాటికి రాష్ట్రంలో రూ.3.5లక్షల కోట్లు అప్పు ఉందని ఆ పార్టీ

పారదర్శకతకు ప్రతీక వీబీ జీ రామ్ జీ చట్టం : బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, మహా: భారతదేశంలో ఉపాధి హామీ పథకాలు 1960ల నుంచే అమలులో ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా వచ్చిన ప్రతి పథకమూ నిర్మాణాత్మక లోపాలు, లీకేజీలు, అవినీతితో బారిన పడి పేద ప్రజలకు అన్యాయం జరిగిందని బీజేపీ

విశాఖ పోలీసులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు: మహిళపై దాడి కేసును ఛేదించిన తీరు భేష్!

విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు నాయుడు పోలీసుల అదుపులో మహిళపై దాడి కేసు నిందితుడు స్పష్టమైన ఆధారాలు లేకున్నా కేసు ఛేదించిన పోలీసులు విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్న

సత్తుపల్లి కేంద్రంగా రూ. 547 కోట్ల అంతర్జాతీయ సైబర్ దందా: 18 మంది నిందితుల అరెస్ట్!

సత్తుపల్లిలో భారీ సైబర్ దోపిడీ 18మంది నిందితుల అరెస్ట్ రూ.547 కోట్ల ఘరానా మోసం అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుట్టురట్టు సత్తుపల్లి, మహా: ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతున్న భారీ అంతర్జాతీయ