Mahaa Daily Exclusive

ముఖ్యమంత్రి తో గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ భేటీ…

హైదరాబాద్, మహా. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్‌ పి. దోర్జీ గ్యాంబా మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నాడు హైదరాబాద్‌లోని అత్యధునాతన తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్

ముఖ్యమంత్రి తో ఎల్ అండ్ టీ చైర్మన్ భేటీ….

హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని

ఉల్లి మ్యాన్..

  ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నారు పెద్దలు. ఎంత ఎండలో ఐనా మీకు చలి పెట్టి గజ గజ వొణకాలి అంటే ఉల్లి జేబులో పెట్టి కోండి నోట్లో పెట్టుకున్నా

గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ప్రసంగించిన గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే….

* విశాఖ- * *గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ప్రసంగించిన గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే* * గూగుల్ ఇండియా ఏఐ హబ్

గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన ఐటీ మంత్రి నారా లోకేష్…

* విశాఖ- * *గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన ఐటీ మంత్రి నారా లోకేష్* * గూగుల్ తో భారత్ లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాయపోల్ గ్రామ సర్పంచ్ మమత శ్రీశైలం…

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాయపోల్ గ్రామ సర్పంచ్ మమత శ్రీశైలం ఎమ్మెల్యే రంగారెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తాం రాయపోల్ గ్రామ సర్పంచ్ మమత శ్రీశైలం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్

దుబ్బ తండలో చలివేంద్రం ప్రారంభం… చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ మత్రు నాయక్…

  కారేపల్లి, మహా : దుబ్బ తండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. దుబ్బ తండ బస్ స్టాండ్ సెంటర్ లో చలివేంద్రాన్ని సర్పంచ్ ఆంగోతు మాత్రు నాయక్ కార్యదర్శి రఘు లు

బెంగాల్‌ ఎన్నికల బరిలో యూపీ ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌’…

* రెండో విడత పోలింగ్‌కు ఈసీ కీలక నియామకం. *స్వేచ్ఛగా, సజావుగా రెండో విడత పోలింగ్‌. * ఎన్నికల పరిశీలకుడిగా ఐపీఎస్‌ అజయ్‌ పాల్‌ శర్మ. * కోల్‌కతాలో కేంద్ర బలగాల పహారా. *

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే అసలైన పండుగ…

*పరేడ్ గ్రౌండ్స్ వేదికగా రాజకీయ మార్పు. *బీజేపీకి పెరిగిన ప్రజాధారణ. * కాంగ్రెస్, బీఆర్ఎస్ దుకాణాలు మూతపడటం ఖాయం. *బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్ర రావు. హైదరాబాద్‌, మహా. తెలంగాణలో భారతీయ జనతా

విధి నిర్వహణలో ప్రజలే ముఖ్యం…

* డీజీపీ బి.శివధర్ రెడ్డి. *నిబద్ధతకు నిలువుటద్దం. * డీజీపీకి ఘన వీడ్కోలు. హైదరాబాద్‌, మహా విధి నిర్వహణలో ఏ హోదాలో పనిచేసినా ప్రజలకు న్యాయం చేయడమే పరమావధిగా భావించాలని రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌