Mahaa Daily Exclusive

కవితమ్మ ‘TRS’ గర్జన: తెలంగాణ అస్తిత్వ పునఃప్రతిష్ఠాపన – రాజకీయాల్లో ఒక సరికొత్త విప్లవం!

**తెలంగాణ అస్తిత్వ పునఃప్రతిష్ఠాపన…** **కవితమ్మ ‘వ్యూహాత్మక చైతన్యం’** **ప్రాంతీయ ఆకాంక్షల సారథ్యంలో ఒక సరికొత్త విప్లవ గర్జన!** హైదరాబాద్, మహా. తెలంగాణ రాజకీయ వేదికపై ‘టీఆర్ఎస్’ అనే మూడు అక్షరాలు కేవలం ఒక రాజకీయ

47 మంది అజ్ఞాత దళాల లొంగుబాటు…

* అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి. *విప్లవ పోరాటానికి చరమగీతం పాడుతూ లొంగుబాటు. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం మావోయిస్టుల ప్రాబల్యాన్ని తుడిచిపెట్టడంలో మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

ఎస్.ఎల్.బి.సి సొరంగ భద్రతపై ఎన్‌జీఆర్‌ఐ నివేదిక..

*ప్రమాదాలకు తావులేకుండా తవ్వకాలు.. నెలకు 200 మీటర్ల లక్ష్యం. *మెడిగడ్డ, అన్నారం బ్యారేజీల భూపరిశోధనల్లోనూ ఎన్‌జీఆర్‌ఐ భాగస్వామ్యం. • సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష. హైదరాబాద్‌, మహా. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీశైలం ఎడమ

హిల్ట్‌’తో పారిశ్రామిక విప్లవం…

* మే నుంచి కొత్త భూమి విలువలు. * కాలుష్య రహిత నగరం దిశగా అడుగులు. * నగరాభివృద్ధికి పారిశ్రామికవేత్తల చేయూత. * సచివాలయంలో సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. * ఉప ముఖ్యమంత్రి

గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు…

* పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు. హైదరాబాద్‌, మహా. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ

దుశ్చర్ల సత్యనారాయణకు సర్కారు అండ…

* నిమ్స్‌లో ఉచిత వైద్యానికి సీఎం రేవంత్‌ ఆదేశం. హైదరాబాద్, మహా. ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించింది. గత

ఇష్టం లేని గర్భాన్ని మోయాలని ఎవరినీ బలవంతం చేయలేం. : సుప్రీంకోర్టు కీలక తీర్పు.

ఢిల్లీ, మహా. మైనర్‌ బాలిక తన ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించాలని ఏ న్యాయస్థానమూ బలవంతం చేయలేదని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 30 వారాల గర్భాన్ని (ఏడు నెలలు) తొలగించుకునేందుకు 15

మే 4 తర్వాత ప్రతి అన్యాయంపై ఫైళ్లు తెరుస్తాం…బెంగాల్‌ గడ్డపై ప్రధాని మోదీ హెచ్చరిక.

హౌరా,మహా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు రికార్డు స్థాయిలో తరలిరావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సర్కారుకు

నిత్యం 20 కుటుంబాల్లో తీరని వేదన…

* రోడ్డు ప్రమాదాలపై డీజీపీ శివధర్‌ రెడ్డి ఆందోళన. హైదరాబాద్‌, మహా. రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిత్యం సగటున 20 కుటుంబాలు తమ ఇంటి పెద్దనో లేదా ఆధారమైన వ్యక్తినో