Mahaa Daily Exclusive

టికెట్‌ ఏదైనా.. యాప్‌ ఒక్కటే…

*‘మీ టికెట్‌’తో తెలంగాణలో డిజిటల్‌ విప్లవం. హైదరాబాద్‌, మహా. ప్రజా రవాణా మరియు పర్యాటక రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘మీ టికెట్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ రాష్ట్రంలో కొత్త

టీఎంసీ’ అరాచకాల నుంచి ఆడబిడ్డలకు విముక్తి….ప్రధాని మోదీ హామీ.

కోల్‌కతా, మహా. పశ్చిమ బంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సాగిస్తున్న అరాచకాల నుంచి మహిళలకు విముక్తి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఘంటాపథంగా చెప్పారు. రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో

జనగణనలో ‘అడ్డంకులు’ తొలగించండి….కలెక్టర్లకు ఆర్జీఐ కీలక ఆదేశాలు…

ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. గణన విధులకు ఆటంకం కలిగించేలా బెదిరింపులు లేదా భయపెట్టే చర్యలు చోటుచేసుకునే

ఆప్‌ చీలికపై కేజ్రీవాల్‌ నిప్పులు…

*పంజాబీలకు బీజేపీ ద్రోహం చేసిందని విమర్శ. ఢిల్లీ, మహా. రాజ్యసభలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పార్లమెంటరీ పక్షం విలీనం జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించగా, దీనిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం

డిసెంబర్‌ నుంచే అడ్డంకులు లేని టోలింగ్‌:కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.

దిల్లీ,మహా. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం ఇకపై మరింత వేగంగా, సాఫీగా సాగనుంది. డిసెంబర్ నాటికి టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేని, నిరంతరాయ టోలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు కేంద్ర

ఈ నెల 30న సర్కారు చేతికి మెట్రో…

* రూ. 13,615 కోట్ల రుణానికి ఐఆర్‌ఎఫ్‌సీ పచ్చజెండా. హైదరాబాద్‌ , మహా. హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్టు

రాజ్యసభలో ‘కమలం’ జోరు..

* బీజేపీలో విలీనమైన ఆప్‌ పార్లమెంటరీ పక్షం. ఢిల్లీ, మహా. దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్లమెంటరీ పక్షం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమైంది.

రాష్ట్రంలో ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ల బదిలీ….

* హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్‌. హైదరాబాద్‌, మహా. రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగంలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన

ట్రాఫిక్‌ చలానాలపై ఇక రాయితీలు ఉండవు.:డీజీపీ శివధర్‌ రెడ్డి స్పష్టత.

హైదరాబాద్‌, మహా. రాష్ట్రంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి విధించే చలానాలపై భవిష్యత్తులో ఎటువంటి రాయితీలు కానీ, రద్దు కానీ ఉండబోవని తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి స్పష్టం చేశారు. చాలామంది వాహనదారులు ప్రభుత్వం

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ‘సర్కారు’ భరోసా…

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ‘సర్కారు’ భరోసా. రూ. 10 లక్షల సాయం, ఒకరికి ఉద్యోగం హైదరాబాద్‌ మహా. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం