Mahaa Daily Exclusive

ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం: పన్ను చెల్లింపుదారులకు ‘నిర్మల’మైన ఊరట!

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలు కీలక మార్పులు చేసిన నిర్మల న్యూఢిల్లీ, మహా : కొత్త ఆదాయపు పన్నుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రధాన ప్రకటన

బడ్జెట్ 2026: సామాన్యుడికి ఊరట.. ఏ వస్తువులు చౌక? ఏవి ప్రియం?

ఏ వస్తువులు చౌక? వేటి ఖరీదు పెరిగింది? బడ్జెట్ 2026లో కొత్త పన్ను శ్లాబులను ప్రకటించిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, మహా : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం సమర్పించిన బడ్జెట్‌లో

హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్‌ ట్రైన్……

హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్‌ ట్రైన్ తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్ హైదరాబాద్ ను కలువనున్న మూడు కారిడార్లు హైదరాబాద్, మహా : కేంద్ర బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం కీలక

బడ్జెట్ 2026-27: పన్ను స్లాబ్‌లలో మార్పుల్లేవు.. కానీ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే కీలక సంస్కరణలు!

పన్ను స్లాబ్‌లలో మార్పుల్లేవు టీసీఎస్, టీడీఎస్ సడలింపులతో ఊరట న్యూడిల్లీ, : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదవసారి వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం పన్ను స్లాబ్‌లలో కొన్ని మార్పులను

అమర కానిస్టేబుల్ సౌమ్యకు ఘన నివాళి: రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి జూపల్లి

కానిస్టేబుల్ సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి నివాళి కుటుంబానికి ‘కోటి’ ఎక్స్ గ్రేషియా సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం సౌమ్య సర్వీస్ కాలానికి ప్రభుత్వ వేతనం చెల్లిస్తాం దుండగుల వెన్ను వణికేలా కఠిన చర్యలు

బడ్జెట్ 2026-27: ‘వికసిత్ భారత్’ దిశగా దేశం.. తెలంగాణకు హైస్పీడ్ కారిడార్ల వరం!

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు హైస్పీడ్ రైల్ కారిడార్లతో తెలంగాణ జాతీయ వృద్ధి కేంద్రంగా మారుతుంది హైదరాబాద్, మహా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27

బడ్జెట్ 2026-27: ‘వికసిత భారత్’ దిశగా అడుగులు – ఎంపీ ఈటల రాజేందర్ విశ్లేషణ

ఇది వికసిత భారత్ బడ్జెట్ ఇది అభివృద్ధి బడ్జెట్ ఇది ప్రజారంజక బడ్జెట్ ఉపాధికి, చేతివృత్తులకు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారు కేంద్ర బడ్జెట్ పై ఎంపీ ఈటల రాజేందర్ న్యూఢిల్లీ, మహా : నరేంద్ర

నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత

నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత విధి నిర్వహణలో అమరురాలైన వీరనారి వారం రోజులుగా మృత్యువుతో పోరాటం హైదరాబాద్‌, మహా : నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య శనివారం

పదవీ వ్యామోహం: నామినేషన్ కోసం రూ. 8 కోట్ల బకాయిలు కట్టిన మేయర్ అభ్యర్థి!

పదవీ వ్యామోహం నామినేషన్ కోసం రూ. 8 కోట్ల పన్ను కట్టిన కార్పొరేటర్ అభ్యర్థి ఒకే సారి చెల్లించి ఆశ్చర్య పరిచిన మేయర్ అభ్యర్థి నిజామాబాద్ కార్పొరేషన్ కు కాసుల పంట నిజామాబాద్, మహా

కేంద్ర బడ్జెట్ 2026-27 విశ్లేషణ: రూ. 14 లక్షల కోట్ల వడ్డీల భారం.. అభివృద్ధి వైపు అడుగులు!

చేసిన అప్పులపై వడ్డీలకు రూ. 14 లక్షల కోట్ల చెల్లింపు ఇదే అతిపెద్ద వ్యయం న్యూఢిల్లీ, మహా : ఒక దేశం ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, ప్రజల అవసరాలను ఎలా తీర్చాలి అని