Mahaa Daily Exclusive

ఏఎన్ఎన్ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ ,మహా ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. మక్తల్ నియోజకవర్గ ఏఎన్ఎన్ ఛానల్ రిపోర్టర్ అంజయ్య, స్థానిక కాంగ్రెస్

వన దేవతల జాతరకు రండి సార్.. కేసీఆర్ ఫాంహౌజ్ కు మంత్రులు

వన దేవతల జాతరకు రండి సార్ కేసీఆర్ ఫాంహౌజ్ కు మంత్రులు మేడారం జాతరకు రావాలని ఆహ్వానం మంత్రులకు సాదర స్వాగతం పలికిన కేసీఆర్ మేడారం అభివృద్ధి పనులపై కేసీఆర్ కు వివరించిన మంత్రులు

నల్గొండ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలనేదే నా సంకల్పం

నల్గొండ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలనేదే నా సంకల్పం సమస్యలు లేని పట్టణంగా నల్గొండను తీర్చిదిద్దుతా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ, మహా : సమస్యలు లేని పట్టణంగా నల్గొండ

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్ 9వ సారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతున్న తెలుగింటి కోడలు రూ. 12 లక్షల కోట్ల వరకు ఉండనున్న బడ్జెట్ ఈ సమావేశాల్లోనే పలు కీలక

రెండేళ్లలో వేయికోట్లతో అభివృద్ధి.. విద్య,వైద్యానికి పెద్దపీట

రెండేళ్లలో వేయికోట్లతో అభివృద్ధి విద్య,వైద్యానికి పెద్దపీట, బల్లగుద్ది చెప్తున్నా….మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీదే నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి

అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై గళాన్ని వినిపించిన ఎమ్మెల్యే రంగారెడ్డి…

తుర్కయంజాల్ చెరువు కబ్జా తీరుపై అసెంబ్లీలో మాట్లాడారు… రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గ

మైసూరు ప్యాలెస్‌ వద్ద విషాదం.

మైసూరు ప్యాలెస్‌ వద్ద విషాదం. * సిలిండర్‌ పేలి ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. మైసూరు,మహా. మైసూరు రాజప్రసాదం (ప్యాలెస్) వద్ద గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా

గ్రేటర్ సమరానికి గ్రీన్ సిగ్నల్.

గ్రేటర్ సమరానికి గ్రీన్ సిగ్నల్. * 300 వార్డులతో జీహెచ్‌ఎంసీ తుది నోటిఫికేషన్ విడుదల. * భాగ్యనగర పాలనలో పెను మార్పు. * 150 నుంచి 300కు పెరిగిన డివిజన్లు. * 12 జోన్లు,

శంషాబాద్‌లో ఖాకీ ఇంటికే కన్నం. … అరుణాచలం వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల!

శంషాబాద్‌లో ఖాకీ ఇంటికే కన్నం. * అరుణాచలం వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల! * మధురానగర్ కాలనీలో దొంగల బీభత్సం. * పోలీస్ సిబ్బంది ఇంట్లో బంగారం, వెండి మాయం. హైదరాబాద్, మహా. రక్షకభటులకే రక్షణ

తెలంగాణలో యూరియా యాప్ ప్రభంజనం.

తెలంగాణలో యూరియా యాప్ ప్రభంజనం. * 1.15 లక్షల బస్తాల బుకింగ్‌తో సరికొత్త రికార్డు. * యూరియా యాప్ ద్వారా లబ్ధి పొందిన 20 వేల మంది రైతులు. * యూరియా యాప్‌కు అన్నదాతల