Mahaa Daily Exclusive

క్లాస్ రూమ్ నుంచి అంతరిక్షానికి

హైదరాబాద్ విద్యార్థుల క్యూబ్‌సాట్ ప్రయాణం వాళ్లు ఇంకా టీనేజర్లే. వాళ్ల కలలు మాత్రం భూమి లోవర్ ఆర్బిట్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు వాళ్ల పేర్లు అటెండెన్స్ రిజిస్టర్‌లోనే కనిపించేవి. ఇప్పుడు అదే పేర్లు ఇస్రో లాంచ్

కారేపల్లి జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

ప్రమాదమా… భీమా కోసమా..? జిన్నింగ్ మిల్లు ప్రమాదం పై పలు అనుమానాలు సిసిఐ బయ్యర్, మిల్లు యజమాని కుమ్మక్కై చేశారా? ఉన్నత స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి.. కారేపల్లి, మహా: ఖమ్మం జిల్లా

నూతన ఎమ్మార్వో కార్యాలయాని ప్రారంభించిన ఎమ్మెల్యే రంగారెడ్డి…

ప్రజల సంక్షేమమే తమ ద్వేయం… నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యం: ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన, ఇబ్రహీంపట్నం మండలం ఎమ్మార్వో కార్యాలయాన్ని, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి

ఆదిలాబాద్ .. చరిత్ర ఘనం.. గడ్డకట్టే చలిలో.. వేడిపుట్టిస్తున్న రాజకీయాలు

  మునిసిపల్ పీఠంపై ప్రధానపార్టీల కన్ను గ‌తంలో బీఆర్ఎస్ సొంతం ఈసారి అధికార కాంగ్రెస్ కు అవకాశాలు అధికం రిజ‌ర్వేష‌న్లపై టెన్షన్   (మహా ప్రత్యేకం, ఆదిలాబాద్) ఆదిలాబాద్ పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని

ఇబ్రహీంపట్నం – రావిచేడ్ మధ్య ఆర్టీసీ బస్సు పునరుద్ధరణకు డీఎం సానుకూలత

ఆర్టీసీ బస్సును నడపాలని సర్పంచ్ వినతి.. సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ నర్సప్ప రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తమ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం నిమిత్తం, ఇబ్రహీంపట్నం నుండి కడ్తాల్ మండలం, రావిచేడ్

శుక్రవారం ప్యాబ్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి.. సుజీన్ మేడికేర్ కంపెనీని ప్రారంభించనున్న సీఎం ప్రజా ఆరోగ్య హబ్ తెలంగాణ

శుక్రవారం ప్యాబ్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి సుజీన్ మేడికేర్ కంపెనీని ప్రారంభించనున్న సీఎం ప్రజా ఆరోగ్య హబ్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: శుక్రవారం సీఎం చేతుల మీదుగా సుజీన్ మేడికేర్ ప్రారంభం

ఆర్టీసీ బస్సును నడపాలని సర్పంచ్ వినతి.. సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ నర్సప్ప

  రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తమ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం నిమిత్తం, ఇబ్రహీంపట్నం నుండి కడ్తాల్ మండలం, రావిచేడ్ గ్రామం వరకు ఆర్టీసీ బస్సును ఉదయం, సాయంత్రం నడపాలని, ఇబ్రహీంపట్నం డిపో

దేశంలో జనగణనకు రంగం సిద్ధం.. ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ ప్రారంభం.. కేంద్ర హోంశాఖ వెల్లడి

దేశంలో జనగణనకు రంగం సిద్ధం ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ ప్రారంభం కేంద్ర హోంశాఖ వెల్లడి తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30

ఏఎన్ఎన్ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ ,మహా ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. మక్తల్ నియోజకవర్గ ఏఎన్ఎన్ ఛానల్ రిపోర్టర్ అంజయ్య, స్థానిక కాంగ్రెస్

వన దేవతల జాతరకు రండి సార్.. కేసీఆర్ ఫాంహౌజ్ కు మంత్రులు

వన దేవతల జాతరకు రండి సార్ కేసీఆర్ ఫాంహౌజ్ కు మంత్రులు మేడారం జాతరకు రావాలని ఆహ్వానం మంత్రులకు సాదర స్వాగతం పలికిన కేసీఆర్ మేడారం అభివృద్ధి పనులపై కేసీఆర్ కు వివరించిన మంత్రులు