Mahaa Daily Exclusive

శుక్రవారం ప్యాబ్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి.. సుజీన్ మేడికేర్ కంపెనీని ప్రారంభించనున్న సీఎం ప్రజా ఆరోగ్య హబ్ తెలంగాణ

శుక్రవారం ప్యాబ్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి సుజీన్ మేడికేర్ కంపెనీని ప్రారంభించనున్న సీఎం ప్రజా ఆరోగ్య హబ్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: శుక్రవారం సీఎం చేతుల మీదుగా సుజీన్ మేడికేర్ ప్రారంభం

ఆర్టీసీ బస్సును నడపాలని సర్పంచ్ వినతి.. సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ నర్సప్ప

  రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తమ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం నిమిత్తం, ఇబ్రహీంపట్నం నుండి కడ్తాల్ మండలం, రావిచేడ్ గ్రామం వరకు ఆర్టీసీ బస్సును ఉదయం, సాయంత్రం నడపాలని, ఇబ్రహీంపట్నం డిపో

దేశంలో జనగణనకు రంగం సిద్ధం.. ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ ప్రారంభం.. కేంద్ర హోంశాఖ వెల్లడి

దేశంలో జనగణనకు రంగం సిద్ధం ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ ప్రారంభం కేంద్ర హోంశాఖ వెల్లడి తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30

ఏఎన్ఎన్ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ ,మహా ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. మక్తల్ నియోజకవర్గ ఏఎన్ఎన్ ఛానల్ రిపోర్టర్ అంజయ్య, స్థానిక కాంగ్రెస్

వన దేవతల జాతరకు రండి సార్.. కేసీఆర్ ఫాంహౌజ్ కు మంత్రులు

వన దేవతల జాతరకు రండి సార్ కేసీఆర్ ఫాంహౌజ్ కు మంత్రులు మేడారం జాతరకు రావాలని ఆహ్వానం మంత్రులకు సాదర స్వాగతం పలికిన కేసీఆర్ మేడారం అభివృద్ధి పనులపై కేసీఆర్ కు వివరించిన మంత్రులు

నల్గొండ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలనేదే నా సంకల్పం

నల్గొండ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలనేదే నా సంకల్పం సమస్యలు లేని పట్టణంగా నల్గొండను తీర్చిదిద్దుతా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ, మహా : సమస్యలు లేని పట్టణంగా నల్గొండ

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్ 9వ సారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతున్న తెలుగింటి కోడలు రూ. 12 లక్షల కోట్ల వరకు ఉండనున్న బడ్జెట్ ఈ సమావేశాల్లోనే పలు కీలక

రెండేళ్లలో వేయికోట్లతో అభివృద్ధి.. విద్య,వైద్యానికి పెద్దపీట

రెండేళ్లలో వేయికోట్లతో అభివృద్ధి విద్య,వైద్యానికి పెద్దపీట, బల్లగుద్ది చెప్తున్నా….మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీదే నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి

అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై గళాన్ని వినిపించిన ఎమ్మెల్యే రంగారెడ్డి…

తుర్కయంజాల్ చెరువు కబ్జా తీరుపై అసెంబ్లీలో మాట్లాడారు… రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గ

మైసూరు ప్యాలెస్‌ వద్ద విషాదం.

మైసూరు ప్యాలెస్‌ వద్ద విషాదం. * సిలిండర్‌ పేలి ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. మైసూరు,మహా. మైసూరు రాజప్రసాదం (ప్యాలెస్) వద్ద గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా