వరంగల్ జిల్లాలో భానుడి భగభగలు: నిప్పుల కొలిమిలా మారిన నగరం, విలవిలలాడుతున్న ప్రజలు

వరంగల్ కి వడదెబ్బ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు ఉదయం 8 నుంచి భానుడి ప్రతాపం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్న ప్రజలు** చిరు వ్యాపారులు, ఆటో వారు,
కుంభమేళా ప్రేమ వివాహంలో భారీ ట్విస్ట్.

* మైనర్ను పెళ్లాడి జైలుపాలైన ఫర్మాన్ ఖాన్. * మోనాలిసా వివాహంపై పోక్సో కేసు నమోదు. ఢిల్లీ, మహా. కుంభమేళా వేదికగా వెలుగులోకి వచ్చిన మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ల ప్రేమ వివాహం చివరకు పోలీస్ స్టేషన్
కలెక్టర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు…

కలెక్టర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు నాదర్గుల్ రైతుల భూములపై ఎమ్మెల్యేలు పిర్యాదు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డిని కలసిన బిఆర్ఎస్ నేతలు.
ప్రభుత్వ పరం కానున్న హైదరాబాద్ మెట్రో!

ఈ నెలాఖరుకల్లా రూ.15 వేల కోట్లతో ఎల్అండ్టీ నుంచి బదలాయింపు. శంషాబాద్ విమానాశ్రయం అనుసంధానంతో మరో 75 కి.మీ మేర విస్తరణ. శాసనమండలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక ప్రకటన. హైదరాబాద్, మహా. హైదరాబాద్
ఇంధన భయం వద్దు.. మాంద్యం ముప్పు రానివ్వం.

గల్ఫ్లో మనవాళ్లకు అండగా ఉంటాం. పెట్రోల్, డీజిల్ సరఫరాపై లోక్సభలో ప్రధాని భరోసా. ఢిల్లీ, మహా. పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ, ఈ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర
ప్రగతి పరుగు.. పల్లెకు బరువు కాకూడదు!

కనువిప్పు కలగాల్సిన తరుణం.. ప్రతి పౌరుడూ చేయాల్సిన ఆత్మవిమర్శ ఇది. (గడల నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్ ఖమ్మం.) ఒక ప్రభుత్వ నివేదిక కేవలం అంకెల గారడీ కాకూడదు. అది సమాజ స్వరూపానికి, వ్యవస్థలోని లోపాలకు
విదేశీ పెత్తనానికి నో ఛాన్స్.

అగ్రరాజ్యం ఆశలపై నీళ్లు చల్లిన న్యూఢిల్లీ. మా గడ్డపై నుంచి దాడులకు దిగుతామంటే ఏమాత్రం సహించేది లేదని కుండబద్దలు! ఎనభై దేశాల్లో మిలిటరీ క్యాంపులు పెట్టిన వాషింగ్టన్కు మన దేశంలో చుక్కెదురు. ఏడు దశాబ్దాల
గంజాయి మొక్కను పీకి పారేశారు.. పెబ్బేరు సంతను కాపాడే బాధ్యత నాదే: ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

పెబ్బేరు సంతపై ఈగ వాలనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది గంజాయిమొక్కతోనే వనపర్తికి సమస్యలు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్ వనపర్తి, మహా పెబ్బేరు సంత వివాదం దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య నడుస్తోందని, పెబ్బేరుసంతను
ప్రభుత్వ పెద్దలకు కంది శ్రీనివాస రెడ్డి గౌరవ సత్కారం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. భోరజ్ మండలంలోని చెనాకా కోరట బ్యారేజ్ పంపు హౌస్ ను
మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక బాధ్యత ఆర్ఓదే.!

యాదగిరిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు. ముగిసిన హైకోర్టు విచారణ కీలక ఆదేశాలు. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ ముగిసింది. కౌన్సిలర్
