Mahaa Daily Exclusive

లక్నోలో కొలువుదీరిన నవ భారత నిర్మాతలు.

లక్నోలో కొలువుదీరిన నవ భారత నిర్మాతలు. * రూ.230 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దిన స్మృతివనం. * 65 అడుగుల ఎత్తున జాతీయ ధృవతారలు. * అటల్ స్మృతిలో అపూర్వ ‘ప్రేరణా’ క్షేత్రం. * రాష్ట్రీయ

ఈవీ రంగంలో మహిళా సాధికారతే లక్ష్యం.

ఈవీ రంగంలో మహిళా సాధికారతే లక్ష్యం. * కాలుష్య రహిత రాజధాని దిశగా రేఖా గుప్తా సర్కార్ కీలక అడుగులు. ఢిల్లీ, మహా. దేశ రాజధానిలో కాలుష్య సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు పర్యావరణ

భారీ ఎన్‌కౌంటర్‌తో వణికిన దండకారణ్యం!

భారీ ఎన్‌కౌంటర్‌తో వణికిన దండకారణ్యం! * పోలీసుల తూటాలకు మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ఖతం. * ముగిసిన నల్లగొండ నక్సలైట్ ప్రస్థానం. భువనేశ్వర్, మహా. ఎర్ర జెండా నీడలో దశాబ్దాల కాలంగా దండకారణ్యాన్ని

ఒడిశాలో మరో ఎన్‌కౌంటర్‌

ఒడిశాలో మరో ఎన్‌కౌంటర్‌ తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత గణేశ్‌ ఉయికే హతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న గణేష్ ఎన్ కౌంటర్ పై చ్వీట్ చేసిన కేంద్ర హోం మంత్రి

సాగు చేస్తేనే డబ్బులు జమ

సాగు చేస్తేనే డబ్బులు జమ ‘రైతు భరోసా స్కీమ్’ లో కీలక మార్పులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, మహా : పంట

రవాణా సంస్థలో కొలువుల జాతర.

* రవాణా సంస్థలో కొలువుల జాతర. * ట్రాఫిక్, మెకానికల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం * డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగాలు. * డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు హైద్రాబాద్, మహా. తెలంగాణ

అడవిలో తుపాకీ మోత.. నగరంలో లేఖల వేట!

అడవిలో తుపాకీ మోత.. నగరంలో లేఖల వేట! * కిడ్నాపర్ల చెరలో చిన్నారులు.. వినిపించని ఆడబిడ్డల ఆర్తనాదాలు. * గెలిచిన టెక్నాలజీ.. ఓడిన మానవత్వం. * గంజాయి వనం ఖాళీ.. కానీ కోరలు చాచిన

మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ పీసీసీ తొలి సమావేశం విజయవంతం స్టేట్ చైర్మన్ డా. యం. రాజీవ్‌కు ఘన సన్మానం

  హైదరాబాద్: టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశం సందర్భంగా స్టేట్ చైర్మన్ డాక్టర్ యం. రాజీవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం తనకు అపారమైన ఆనందం, గౌరవాన్ని

క‌మ‌లాపురం పంచాయ‌తీ ఏక‌గ్రీవం….

* స‌ర్పంచిగా వ‌డ్డె సులోచ‌న‌… ఉప స‌ర్పంచిగా దూదిపాళ్ల భాస్క‌ర్‌రావు * ఏక‌గ్రీవం కావ‌డంలో సీఎం రేవంత్ పీఆర్వో, ఎన్ఆర్ఐల కృషి…. కారేప‌ల్లి, మహా: సింగ‌రేణి మండ‌లం క‌మ‌లాపురం పంచాయ‌తీ ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది. నామినేష‌న్ల

విద్యార్థులకు హాస్టళ్లలో ఏ సమస్య ఉండొద్దు : మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ ఆదేశాలు

విద్యార్థులకు హాస్టళ్లలో ఏ సమస్య ఉండొద్దు ఫుడ్ బాలేదని పిల్లల నుంచి కంప్లైంట్ రావొద్దు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలి అధికారులకు మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ ఆదేశాలు