Mahaa Daily Exclusive

క్రిస్మస్‌ గేమ్ చేంజర్..! మరి పుష్ప..?

రామ్ చరణ్ కథా నాయకుడిగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అంటూ సినీ ప్రియులు, చరణ్ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాయన్

ప్రభాస్ కోసం పాకిస్థాన్ బ్యూటీ..

హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రానున్న మూవీలో పాకిస్థాన్ నటి సజల్ అలీ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్‌ ఔట్‌..! ఎందుకంటే..?

అధికార డెమొక్రాటిక్ పార్టీలో అంతర్గత ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారీస్‌కు

దేశంలోనే నంబర్. 1 అవినీతి పరుడు ఆయనే: అమిత్ షా..

ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ దేశంలోని అవినీతికి అతిపెద్ద నాయకుడని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. అవినీతిని ఆయన సంస్థాగతం చేశారని విమర్శించారు. పుణెలో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి

అమానుషం ఘటన.. బతికుండగానే మహిళలను పూడ్చేందుకు యత్నం..!

ఏదైనా వివాదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. లేదా పోలీస్ స్టేషన్లు, కోర్టుకు వెళ్లి పరిష్కరించుకుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లో అమానుషంగా ప్రవర్తించారు. ఇద్దరు మహిళలను పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి వారిని

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. నీట్ పై ప్రధాన చర్చ..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడీగా జరిగే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా నీట్, యూపీఎస్సీ, కన్వర్ యాత్రపై చర్చ

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..!

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంతో అంతకు ముందటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఫుల్ స్టాప్ పెట్టింది. రెండో టర్మ్‌ చివరిలో కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లు కట్టుకునేవారికి

మూసీ ప్రక్షాళన తో కాలయాపన..! అసలు ఉన్నట్లా..? లేనట్లా..?

భాగ్యనగరంలో ఒకప్పుడు మూసీ నదికి ఎంతో ఘనమైన చరిత్ర ఉండేది.దాని మీద ఆధారపడి వ్యవసాయాధారిత పనులు నిర్వహించుకునేవారు. తాగు నీటి అవసరాలు తీర్చడంలోనూ మూసీ తన ప్రత్యేకత చాటుకునేది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలనుంచి నల్గొండ

గవర్నర్‌ను కలిసిన జగన్.. ఆ అంశంపై ఫిర్యాదు..

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆయన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌కు

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, జగన్ హాజరు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం(జూలై 22న) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్ ఉభయసభలను ఉద్దేశించి