Mahaa Daily Exclusive

తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియామకం..!

తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియామకం జరిగింది. ఇప్పటిదాకా ఇన్ ఛార్జీ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ స్థానంలో జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ

మహేష్,రాజమౌళి సినిమాకు క్రేజీ టైటిల్..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో పలు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరికొన్ని తెరకెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి కోసం యావత్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్

పారిస్ వీధుల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి..!

పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు చూసేందుకు సినీ తారలు, ప్రముఖులు, సందర్శకులు తరలివెళ్లారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తన కుటుంబ సభ్యులతో కలిసి పారిస్‌లో సందడి చేశారు. కొన్ని

కుప్వారాలో కాల్పులు.. సైనికుడు మృతి..!

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు మరణించగా.. ఆర్మీ మేజర్ సహా నలుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. ఈ ఎన్కౌంటర్ లో పాకిస్తాన్

యావత్ ప్రపంచానికే ఆకర్షణగా భారత్ : నీతి అయోగ్ మీటింగ్ లో మోదీ

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే పాలనలో దేశం సరైన దిశలో పయనిస్తోందన్నారు.

పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..

పంచాయతీ ఎన్నికలకు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ మొదటి వారంలోగా కొత్త ఓటర్ జాబితాను పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, నిర్దిష్ట గడువులోగా