వయనాడ్లో సీఎం విజయన్తో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే..!

ప్రధాని నరేంద్రమోదీ వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్తో కలిసి భారత వైమానిక దళ హెలికాప్టర్లో ప్రధాని ఏరియల్ సర్వే
భవిష్యత్తులో మరిన్ని ప్రమాదకర కరోనా వేరియంట్స్.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..!

కరోనా మరుగున పడిందన్న అలసత్వంతో ఉన్న వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక హెచ్చరిక చేసింది. 84 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్టు తెలిపింది. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు ఉనికిలోకి వచ్చే అవకాశం
మురారి సినిమా చూస్తూ పెళ్లిచేసుకున్న జంట.. అరే ఏంట్రా ఇది అంటున్న నెటిజన్స్..!

పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని సామెత. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పెళ్లిళ్లు సినిమా థియేటర్లలోనే జరుగుతాయని నిరూపించారు ఆ జంట. అదేదో ఖాళీగా ఉన్న థియేటర్ లో అనుకుంటే పొరపాటే. తమ అభిమాన హీరో
అవతార్ 3 టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?

హాలీవుడ్ చరిత్రలో కనీవిని ఎరుగని గ్రాఫిక్స్ మాయాజాలంలో అందరినీ అలరించిన మాస్టర్ పీస్ చిత్రం అవతార్. 2009లో విడుదలైన అవతార్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల రికార్డ్
నిజామాబాద్ లో ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం..!నోట్ల కట్టలను చూసి కంగుతిన్నా ఏసీబీ అధికారులు..

నిజామాబాద్ లో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. మున్సిపల్ ఆఫీసులో పని చేసే ఓ అధికారి ఇంట్లో నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు ఉన్నట్లు వారు గుర్తించారు.
భాగ్యనగరంలో ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్..! ఇక ఇంటి వద్దకే అన్ని సేవలు..?

హైదరాబాద్ నగరవాసులకు నిజంగా ఇది ఓ శుభవార్తే..నగరవాసుల కష్టాలు తీరినట్లే..జీహెచ్ ఎంసీ కమిషనర్ గా కొత్గగా పదవీబాధ్యతలు చేపట్టారు అమ్రపాలి. సిన్సియర్ అధికారిగా పేరు సంపాదించుకున్న అమ్రపాలి గ్రేటర్ పాలనా సంస్కరణలు చేపట్టారు. వచ్చీరాగానే
తెలంగాణలో గ్రీన్ డేటా సెంటర్ పెట్టుబడులు..!

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెల్లుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ ముందుకొచ్చింది. 400 మిలియన్ డాలర్లు అంటే..
బతుకమ్మ చీరలకు బదులుగా, దసరా గిఫ్ట్ లు..?

రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, వరాలను నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానిని పూర్తిచేసే లక్ష్యంతో
ప్రయివేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని అధికారులకు లోకేష్ ఆదేశాలు..!

ప్రయివేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని తెలిపారు. సాల్ట్ ప్రాజెక్టుపై శుక్రవారం పాఠశాల విద్యాధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో
దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్..!

శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగు తోంది. తన భార్య వాణి చేసిన కామెంట్స్పై కౌంటరిచ్చారు ఆమె భర్త శ్రీనివాస. అంతేకాదు ఈ పంచాయతీ అంతా వైసీపీ అధిష్టానానికి
