గ్రామపంచాయతీ కార్మికులును పర్మినెంట్ చేయాలి..కనీస వేతనం 26,000 ఇవ్వాలి..పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలి..-సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్..

అశ్వరావుపేట, ఆగస్టు 12: గ్రామపంచాయతీ కార్మికులును పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు సమస్యల పరిష్కరించాలని
ఘనంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య {AISF 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

గుండాల ఆగస్టు 12 –:గుండాల మండల కేంద్రంలో అఖిల విద్యార్థి సమాఖ్య AISF ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కె షాహిద్ అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం ఉద్యమంలో
పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ మిస్ చేసుకోవడం నా దురదృష్టం –:కృష్ణ వంశీ ..

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో కుటుంబ కథా చిత్రాలు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి అని చెప్పాలి. సింధూరం, నిన్నే పెళ్లాడతా, మురారి.. ఇలా
రవితేజ “కోహినూర్”..?

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘మిస్టర్ బచ్చన్’ ఈనెల 15న రిలీజ్కు సిద్ధమవ్వగా, మరోవైపు భాను భోగవరపు డైరెక్షన్లో 75వ చిత్రాన్ని కూడా
అదాని కీలక స్టేట్మెంట్..!

దేశీయ స్టాక్ మార్కెట్ వ్యవహారాలను పర్యవేక్షించే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాపై అమెరికాకు చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్.. బాంబు పేల్చింది. ఏకంగా సెబి ఛైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త
బంగ్లా హిందూ దాడులపై రాహుల్ స్పందించరా? బండి సంజయ్..

కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై ముస్లింలు ఊచకోత కోస్తుంటే కనీసం మానవత్వం మరిచిపోయిన రాహుల్
వలస నేతల నియంత్రణకు కేసీఆర్ భారీ స్కెచ్..?

రాష్ట్ర రాజకీయాలతో బీఆర్ఎస్ నేతలు నలిగిపోతున్నారు. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జంప్ చేశారు. రేవంత్ రెడ్డి విదేశాలకు
రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు బంపర్ ఆఫర్..

తెలంగాణ మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాఖీ పండగ సందర్భంగా రాఖీలను, స్వీట్లను మహిళలు పంపించాలనుకున్న గమ్య స్థానాలకు 24 గంటలలోపే చేరవేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా గమ్య స్థానాలకు
మీరు చేసే పనులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: హరీశ్ రావు..

సీతారామ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను తామే చేసినట్లుగా
ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ..! తగ్గనున్న మద్యం ధరలు..!

ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందిస్తున్నది. నూతన పాలసీలో మద్యం ధరలను భారీగా తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ను కేవలం రూ.
