మార్పులకు జగన్ శ్రీకారం..

వైసీపీ అధినేత జగన్ పార్టీలో కీలకమైన విభాగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారా? పార్టీతోపాటు అన్ని విభాగాలను ప్రక్షాళన చేస్తున్నారా? ఎన్నికల తర్వాత సజ్జలను ఎందుకు దూరంగా పెట్టారు? ఆయన ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయా? ఇప్పుడు
యూరియా కట్టల కోసం పిఎసిఎస్ ముందు ధర్నా..

గుండాల ఆగస్టు 13: మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం ముందు ప్రజాపంద మాస్ లైన్ ఆధ్వర్యంలో యూరియా కట్టల కోసం రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం రైతు సంఘం మండల అధ్యక్షులు పూనేం
పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జారే..

అశ్వారావుపేట నియోజకవర్గం, ఆగస్ట్, 13: అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామంలోని పెద్దలు పట్టణాలలో స్థిరపడి వారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తమ వంతుగా
