హిందువులపై బంగ్లాదేశ్ లో దాడులకు నిరసనగా బంద్ విజయవంతం..

గుండాల ఆగస్ట్ 14: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దమనకాండ కు నిరసనగా మండల కేంద్రంలో బందును హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందువులపై దాడులకు దిగడం సరైనది కాదని అన్నారు. హిందూ సంఘాల
కాంగ్రెస్ లో చేరికల పరంపర..ఆదిలాబాద్ లో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్..

కాంగ్రెస్ లో చేరికల పరంపర ఆదిలాబాద్ లో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస
ఆ దర్శకుడితో సమంత డేటింగ్..?

ఏం మాయ చేశావే తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. మాతృభాష మలయాళమే అయినా పదహారణాల తెలుగమ్మాయిలా ఉన్న సమంతను తెలుగు ప్రేక్షకులు తమ సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. అందుకే ఆమె అగ్ర
లుంగీ గెటప్ తో విక్టరీ వెంకటేష్..!

విక్టరీ వెంకటేష్.. సినిమా అంటే రెండున్నర గంటలు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని అందరూ అనేమాట. మరి అలాంటి వెంకటేష్ సడన్ గా లుంగీ గెటప్ తో దిల్ రాజు కొత్త సినిమా సెట్
త్వరలో జమ్ము కశ్మీర్లో ఎన్నికలు.. 20 నాటికి ఎన్నికల షెడ్యూల్..

2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసింది. పార్లమెంటులో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి
దేశంలోకి తీవ్రవాదుల చొరబాటు.. ఢిల్లీలో హై అలర్ట్..!

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. వికసిత్ భారత్ థీమ్ తో వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ రేపు 11వ సారి జాతీయ త్రివర్ణ పతాకాన్ని
తెలంగాణలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్..

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నకకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ మేరకు నేటి నుంచి ఆగస్టు
తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే నా విజన్ : సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే తన విజన్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోకాపేటలో కాగ్నిజెంట్ శంఖుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాగ్నిజెంట్ కంపెనీ
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం..!

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటా సీట్ల కేటాయింపుపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్యూఎస్ కోటా సీట్లు కేటాయింపు జీవోను నిలిపివేస్తూ మంగళవారం
వైసీపీని దెబ్బతీసేందుకు కూటమి కుట్ర: పేర్ని నాని..

వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకే జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. వైసీపీపై కుట్రతోనే నాయకులు, కార్యకర్తలపై అధికార కూటమి కేసులు పెడుతుందని తెలిపారు. అంతే కాకుండా వారిని భయాందోళనలకు గురి
