ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ తో ముగిసిన చంద్రబాబు వరుస భేటీలు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజున సాయంత్రం వరుస భేటీలతో బిజీ అయ్యారు. తొలుత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. మోదీతో చంద్రబాబు భేటీ దాదాపు గంట సేపు సాగింది.
తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా: దువ్వాడ శ్రీనివాస్..

భార్య దువ్వాడ వాణితో వివాదం నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పిల్లల విషయంలో తండ్రిగా తన బాధ్యతను నిర్వహిస్తానని అన్నారు. తన కూతుళ్ల పేరు మీద సుమారు రూ.27
పోరాట యోధుడిగా ప్రభాస్.. ప్రభాస్ హాను మూవీ లాంఛ్..

రెబల్ స్టార్ ప్రభాస్, ‘సీతారామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కనున్న కొత్త మూవీ శనివారం పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో డార్లింగ్ ప్రభాస్తో పాటు డైరెక్టర్ హనూ, మైత్రి మూవీ
ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ ‘కల్కి’..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ చిత్రం
క్షమాపణ చెప్పినప్పటికీ నోటీసులు వచ్చాయి… 24న మహిళా కమిషన్ ఎదుట హాజరవుతా: కేటీఆర్..

తెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు తనకు అందాయని, ఈ నెల 24న కమిషన్ ముందు హాజరవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన
దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీలో బోధన ప్రారంభం: సీఎస్ శాంతికుమారి..

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభిస్తామని, ఆ తర్వాత క్రమంగా దాదాపు 20 కోర్సులను అందుబాటులోకి
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ఫైళ్లు దగ్ధం…!

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ భూసేకరణకు చెందిన ఫైళ్లు దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైనట్టు గుర్తించారు. ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టరేట్
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

రుణమాఫీపై రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రుణమాఫీకి
మమతా బెనర్జీ రాజీనామా చేయాలి: కోల్కతా హత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించిన నిర్భయ తల్లి..

కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం మమతా బెనర్జీ తన అధికారాన్ని ఉపయోగించవచ్చునని… కానీ ఆమె
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హత్యకు నిరసనగా, హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనల బాట పట్టారు. ఈ
