రక్షాబంధన్ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్..

ప్రయాణికులను గమ్యం చేర్చడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రయాణికులను అందుకుంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోశారు. వారం
ఆసుపత్రిలో చేరిన మలయాళం హీరో మోహన్ లాల్..

ప్రముఖ మలయాళ హీరో మోహన్ లాల్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయనను కేరళలోని కొచిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ
మేం అధికారంలోకి రాగానే ఆ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాం: కేటీఆర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే ఇటీవలే పలు వ్యాఖ్యలు చేసి మహిళా లోకాగ్రహానికి గురైన విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై ఆయన హేళనగా మాట్లాడడంతో మహిళలు పెద్ద ఎత్తున
భారత్ లో కనువిందు చేయనున్న ‘సూపర్ మూన్’..

భారత్ లో సోమవారం నాడు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో దర్శనమివ్వనున్నాడు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఈ సూపర్
పోలవరం ఫైళ్ల దగ్ధం ఘటనలో పలువురు ఉద్యోగులపై వేటు..

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ల దగ్ధం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ధవళేశ్వరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పరిపాలనా భవనం వద్ద కొన్ని ఫైళ్లు తగలబడిన స్థితిలో కనిపించాయి. ప్రభుత్వం దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి
టీటీడీలో రూ.100 కోట్ల అవినీతి: చింతా మోహన్..

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వైసీపీ పాలనలో పలు అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. భక్తులు శ్రీవారి హుండీలలో వేసిన సొమ్మును అపవిత్రం చేశారని మండిపడ్డారు. టీటీడీ సొమ్మును
కోల్ కతా హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

కోల్ కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రెయినీ డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.
రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖాస్త్రం..

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ అంశంలో రైతుల పట్ల నమ్మకద్రోహానికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున
కల్కిలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు..: అర్షద్ వార్సీ..

ఇటీవల విడుదలై రికార్డుల మోత మోగించిన చిత్రం కల్కి 2898 ఏడీ. ప్రభాస్ కెరీర్ లో ఇదొక భారీ వసూళ్ల చిత్రంగా నిలిచిపోతుంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ను చూస్తే తనకు జోకర్
సీఎం మమతా బెనర్జీపై నమ్మకం పోయింది.. హత్యాచార మృతురాలి తండ్రి..

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు తాజా పరిణామాల పట్ల కలత చెందుతున్నట్టు తెలిపారు. మృతురాలి తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై
