విద్యుత్ ఛార్జీల మోతకు మేం వ్యతిరేకం, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్’ను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్..

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు సర్కార్ ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే
రోడ్డెక్కిన మల్లన్న సాగర్ బాధితులు..! హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం..!

మల్లన్న సాగర్ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకున్నామంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై బాధితులు మండిపడుతున్నారు. సోమవారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఆందోళన చేపట్టారు. హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం
ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవని చెప్పినందుకు కేసీఆర్ నన్ను పక్కన పెట్టేశారు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ వేయలేదని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. విద్యాశాఖపై సమీక్ష చేపట్టేందుకు కనీసం గంట సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. సోమవారం జనగామ
