Mahaa Daily Exclusive

మేడమ్ టుస్సాడ్స్ లో గ్లోబల్ స్టార్ మైనపు విగ్రహం..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఐఫా వేదిక మీద ప్రకటించిన

పుష్ప 2 షూటింగ్ పెండింగ్.. మళ్ళీ వాయిదా కన్ఫర్మ్..?

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప 2 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫాన్స్ గత కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నారు .ఈ సినిమాలో అల్లు

భారత్-చైనా సరిహద్దుపై కీలక ఒప్పందం..!

వెంబడి సరిహద్దు పెట్రోలింగ్‌పై భారత్-చైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. జైశంకర్ మాట్లాడుతూ..పెట్రోలింగ్‌పై మేము ఒక ఒప్పందానికి వచ్చాము. దానితో మేము 2020 లో పరిస్థితిని తిరిగి సాధించామని

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్ బై..?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి అనుచరుడు మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ

మందుబాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..! 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్స్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీ మద్యం పాలసీ లో భాగంగా నూతన మద్యం షాపులకు టెండర్లు పిలిచి డ్రా తీసి డ్రాలో షాపులు వచ్చిన వారికి

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్-ఇక వాట్సాప్ లోనే సర్ఠిఫికెట్లు..!

ఏపీలో విద్యార్ధులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇకపై నేరుగా వాట్సాప్ ద్వారానే వారికి అందించేందుకు వీలుగా ఇవాళ ఓ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. విద్యాశాఖ మంత్రి

మహారాష్ట్రలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం..

మహారాష్ట్రలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్ గఢ్- మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది

డ్రోన్స్ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నా.. సీఎం చంద్రబాబు..

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ఏపీలో నిర్వహించడం తనకు గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండ్రోజులపాటు జరగనున్న డ్రోన్ సమ్మిట్-2024ను సీఎం చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. డ్రోన్

రెండు దశల్లో మూసీ పునరుజ్జీవనం..!

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలన్నది ఆలోచన. మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండో దశ కార్యాచరణ మొదలుపెట్టాలని భావిస్తోంది.  

కారుతో గుద్జి కత్తితో పొడిచి.. కాంగ్రెస్ నేత దారుణ హత్య..

జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్ నేత హత్య జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత గంగారెడ్డిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, కత్తితో పొడిచి సంతోష్ అనే వ్యక్తిని హత్య చేశారు. కత్తిపోట్లకి గురైన గంగారెడ్డిని