మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేలా..! డిఫెన్స్ రంగంలో గేమ్ఛేంజర్గా సీ 295 ఎయిర్ క్రాఫ్ట్..
భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రైవేట్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్లోని వడోదరలో తొలి ప్రైవేట్ సైనిక రవాణా విమానాల తయానీ ప్లాంట్ను ప్రధాని మోదీ స్పెయిన్ అధ్యక్షుడు
నేను రచ్చ గెలిచి… ఇంట గెలిచాను: చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.m

ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన తెలుగులో ఓ నానుడి ఉందని, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో బయట
శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు..?

రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. అశోక్ నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. డివోషనల్ ఫ్యామిలీ
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ భేటీ..!

ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్లపై మరో గుడ్ న్యూస్..!

ఏపీలో ఈ ఏడాది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలుకు సిద్ధమైన కూటమి సర్కార్ ఇవాళ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు
విడదల రజిని కూడా జగన్కు షాక్ ఇవ్వబోతున్నారా..?

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు అయినప్పటికీ ఏపీలో రాజకీయ వేడి ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే
బానిస బ్రతుకులు బ్రతుకుతున్నాం.. సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీకి పోలీస్ కుటుంబాల సంచలన లేఖ..!

టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , డీజీపీ జితేందర్ కు, అలాగే టీఎస్ఎస్పీ ఏడీజీపీకి వన్ స్టేట్ వన్ పోలీస్ విధానం అమలు కోసం తమ ఆవేదన వ్యక్తం
విద్యుత్ చార్జీలపై దీపావళి పండుగ వేళ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!

తెలంగాణ రాష్ట్రంలో దీపావళి పండుగకు ముందే తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. విద్యుత్ చార్జీల పెంపు త్వరలో జరగబోతుందని ప్రతిఒక్కరు ఆందోళనతో ఉన్నవేళ పండుగకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏ కేటగిరీలోని
రాజ్ పాకాల పిటీషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు
డ్వాక్రా మహిళల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ మహిళ ఖాతాల్లో నెలకు రూ 2500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ నేతలు
