Mahaa Daily Exclusive

వికీపీడియాకు కేంద్రం నోటీసులు… ఎందుకంటే..?

వికీపీడియాలో లభించే సమాచారంలో పక్షపాత ధోరణి, తప్పుడు సమాచారం ఉంటోందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వికిపీడియాలో వివిధ అంశాలకు సంబంధించి పక్షపాత ధోరణి కనిపిస్తోందని, కచ్చితత్వంలేని సమాచారం ఉంటోందని పలువురి

ఏపీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిపై స్పష్టత నిచ్చిన ఈసీ..

ఏపీ శాసనమండలికి సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సంఘం స్పష్టత నిచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏయే జిల్లాలు, ఏయే మండలాలు ఏయే నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయనే దానిపై సందిగ్ధత నెలకొని ఉండగా,

మాజీ సర్పంచ్‌ల బకాయిలపై ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మాజీ సర్పంచ్‌ల బకాయిలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ అన్నారు. గాంధీ

డిసెంబరు చివరినాటికి అమరావతి పనులకు టెండర్లు: మంత్రి నారాయణ..

రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలుస్తున్నామని ఏపీ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. అసెంబ్లీ భవనాలు, రోడ్లు, అధికారుల భవనాలు, హైకోర్టు భవనాలు, జడ్జిలు,

దేవర ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..! ఏ రోజు అంటే..?

యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కొత్త చిత్రం ‘దేవ‌ర‌’. సెప్టెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అలాగే భారీ క‌లెక్ష‌న్లు

మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నా…!: కెనడాపై జైశంకర్ తీవ్ర ఆగ్రహం..

కెనడా ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెనడాలో ఓ హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో జైశంకర్ తీవ్రంగా స్పందించారు.  

చదువును నిర్లక్ష్యం చేయవద్దు… గంజాయి, డ్రగ్స్ వంటివి పెను ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి..

విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయవద్దని… గంజాయి, డ్రగ్స్ వంటివి పెను ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు విద్యార్థులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత పదేళ్లలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ

పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూముల వద్దకు చేరుకున్న పవన్ కల్యాణ్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూముల వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మాచవరం మండలంలోని వేమవరం, చెన్నాయపాలెంలో ఉన్న సరస్వతి పవర్ భూములను పరిశీలిస్తున్నారు. ఇక్కడ నిబంధనల ఉల్లంఘన

‘గేమ్ ఛేంజర్’ టీజ‌ర్ విడుద‌ల‌కు తేదీ ఫిక్స్‌… ఎవ‌రూ ఊహించ‌ని వేదిక‌లో టీజ‌ర్ లాంచ్ వేడుక‌..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ కాంబోలో వస్తున్న‌ చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 10న విడుద‌ల కానుంది. తెలుగు, తమిళం, హిందీ

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..!

దేశంలో రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసే నాటికి దేశంలో 3.56లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల