చిక్కడపల్లిలో అల్లు అర్జున్ కు పోలీసులు ప్రశ్నల వర్షం..?

తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ పైన చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు పైన రచ్చ కొనసాగుతుంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ
అదానీతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం : రేవంత్ రెడ్డి ..

తెలంగాణలో అదానీ పెట్టుబడుల ఒప్పందాల రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో యాదవరెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. యాదవరెడ్డి రాసిన ‘నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్
డెడ్ బాడీ పార్సిల్ కేసులో కీలక నిందితులు అరెస్టు..

పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో కీలక నిందితులను పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. అప్పటికే బాగా శిథిలావస్థలో ఉన్న పార్సిల్ లో వచ్చిన డెడ్ బాడీని గుర్తించేందుకే పోలీసులకు
రాష్ట్రంలో ఊహించని రీతిలో పెరిగిన సన్న రకం వడ్లు..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘బోనస్’ గ్యారంటీతో ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి, కొనుగోళ్ళు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో మొత్తం 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు
మరోసారి దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి..

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మరికొందరు మంత్రులు, ఆయా శాఖల అధికారులు జనవరి మూడో వారంలో దావోస్ వెళ్లనున్నారు. మొత్తం
