Mahaa Daily Exclusive

‘ఆర్‌సీ 16’పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబ‌ల్‌ స్టార్ రామ్‌చ‌రణ్‌ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మైసూర్‌లో ప్రారంభమైంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో ఈ మూవీ

ఏపీకి మరో భారీ పెట్టుబడి..! ఏకంగా 95 వేల కోట్లు..?

ఏపీకి భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం జరిగింది. రామాయపట్నంలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా రూ.95,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 6100 కోట్ల

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ..? ఎవరంటే..?

గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు.మాజీ మంత్రులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ నుంచి వెళ్లే నేతలే కనిపిస్తున్నారు తప్పిస్తే.. వైసీపీలోకి వచ్చే

నో- డిటెన్షన్ రద్దు.. టీచర్లకు టెన్షన్..

ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. ముఖ్యంగా 5, 8 తరగతులకు మాత్రమే. పై తరగతులకు వెళ్లే ముందు కచ్చితంగా ఈ

ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు…!

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ ఎన్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా సంజయ్ పని చేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ

రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాలి: ఈటల రాజేందర్

సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని సినీ నటుడు అల్లు అర్జున్ అన్ని విధాలుగా ఆదుకోవాలని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. నిన్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స

69 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..‼️8 మంది స్మగ్లర్లు అరెస్ట్..‼️

రేప్పాలతిప్ప పరిధిలోని అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ బలగాల దాడుల్లో పెద్దమొత్తంలో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ ఇంఛార్జ్‌ సుబ్బరాయుడు, ఎస్పీ శ్రీనివాస్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో

క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి…!

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మనవత్వమేనని అన్నారు.

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు….!

దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మణిపూర్ గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్‌గా విజయ్ కుమార్ సింగ్,

ఆర్మీ ట్రక్ బోల్తా.. ఐదుగురు జవాన్లు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

జమ్ము కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో ఆర్మీ ట్రక్ లోయలో పడిపోయంది. దీంతో.. అందులో ప్రయాణిస్తున్న