న్యూ ఇయర్ అలర్ట్.. 4 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్.. 10,000 ఫైన్, ఆరు నెలలు జైలు శిక్ష..

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు నగర వాసులు రెడీ అయ్యారు. యువతను ఆకట్టుకునేందుకు పబ్లు, ఈవేంట్ ఆర్గనైజర్లు.. వివిధ ఆఫర్లతో తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు
గోటితో పోయే దాన్ని గోడ్డలి వరకు తెచ్చారు… బన్నీ అరెస్ట్ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

ఈ నెల 4న ‘పుష్ప2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈరోజు
ఏపీలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ..

ఏపీలో ఈరోజు ఉదయం నుంచి శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం రూ. 2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం
రామ్ చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్..

నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్స్టాపబుల్కు తమ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రముఖ నటులు విచ్చేసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వెంకటేశ్,
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని
నాపై రేవంత్ రెడ్డి పెద్ద ప్లానే వేశాడు..: కేటీఆర్..

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే.. పలు రకాల కేసులు పెట్టి తనను జైలుకు పంపించాలని ప్రయత్నం చేసినట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో
జనవరి నెలలో సీఎం వరుస సమీక్షలు..

దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు జనవరి 2న ముగియనుండడంతో ఆ తర్వాత వరుసగా పలు కీలక అంశాలపై ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షలు నిర్వహించనున్నారు. జనవరి ఫస్ట్
రాజమండ్రిలో రేవ్ పార్టీ కలకలం-20మంది అరెస్టు..

ప్రశాంతంగా ఉండే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ చేశారు. దాదాపు 20 మందికి పైగా
ఎపిలో మహిళలకు ఉచిత బస్సుకు ముహుర్తం ఫిక్స్..!

ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ మాత్రం ఇప్పటివరకూ అమలు కాలేదు. దీనిపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి
స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక.. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా
