Mahaa Daily Exclusive

ఒంటరిగా కనబడితే చాలు.. చెంపలు వాయించి పారిపోతున్న‌ యువకుడు.. పోలీసుల విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యం..!

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ యువ‌కుడి వింత‌ ప్రవర్తన‌ అందరినీ విస్తుపోయేలా చేసింది. ఒంటరిగా కనబడితే చాలు.. ప్రతి ఒక్కరి చెంపలు వాయించి పారిపోతున్నాడా యువ‌కుడు. అయితే, ఓ బాధితుడి ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన

న్యూ ఇయర్ వేడుకల తర్వాత చెత్తకుప్పలా మారిన ఉప్పల్ మున్సిపల్ స్టేడియం..

న్యూ ఇయర్ వేడుకల కోసం పర్మిషన్ ఇస్తే స్టేడియం మొత్తాన్నీ కంపు కంపు చేసిన ఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ స్టేడియం బుధవారం ఉదయం చెత్తకుప్పలా కనిపించింది. ఎక్కడ చూసినా మద్యం

పెర్ని నానిని వదలని రేషన్ బియ్యం కేసు.. పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు..

గోడౌన్‌లో బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని భార్య జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ నిమిత్తం ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2

నాని సినిమా ‘హిట్ 3’ షూటింగ్ లో విషాదం..

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘హిట్ 3’ షూటింగ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతోంది. కేఆర్ కృష్ణ అనే మహిళ ఈ

డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్‌.. ప్రభాస్ వీడియో వైరల్..

సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. “మన కోసం బ్రతికేవాళ్లు ఉన్నారు… ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్” అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు. రేపు జనవరి

న్యూఇయర్ పేరుతో వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్త: తెలంగాణ పోలీసులు..

న్యూఇయర్ పేరుతో వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. 2025 కొత్త ఏడాది నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు న్యూఇయర్ పేరుతో లింక్స్‌ను పంపించి ఓపెన్ చేయమని చెప్పే ఆస్కారం ఉంటుందని,

మైనర్‌పై అత్యాచారం.. టీచర్‌కు 111 సంవత్సరాల జైలుశిక్ష..!

ఐదేళ్ల క్రితం ప్లస్ వన్ (11వ తరగతి) చదువుతున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన కేరళ ఉపాధ్యాయుడికి తిరువనంతపురం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 111 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, రూ.

ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు..

ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటేసే హక్కు ఉన్నట్లు కాదని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో

జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..

విధానాల మెరుగుదల, సేవల విస్తరణ, సులభతరం చేయడంలో భాగంగా పలు ప్రభుత్వ విభాగాలు చేపట్టిన ఆర్థిక సంబంధమైన కొన్ని మార్పులు ఇవాళ్టి (జనవరి 1, 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. సామాన్యుల నుంచి పన్ను

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..! ఈసారి ఎక్కడిక్కంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్‌లో రేవంత్ బృందం పర్యటించనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ఈ నెల 20 నుంచి 24