Mahaa Daily Exclusive

‘గేమ్ ఛేంజ‌ర్‌’కు నిర‌స‌న సెగ‌.. బ్యాన్ చేయాలంటూ ఆందోళ‌న..!

ద‌క్షిణాది డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌స్తున్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజ‌ర్‌’. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 10న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇటీవ‌ల విడుద‌లైన

కిలో టమాటా రూ.2… గిట్టుబాటు ధర లేక 4 ఎకరాల పంటకు నిప్పంటించిన రైతు..

తెలంగాణలో టమాటాకు గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో అయితే టమాటాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఓ రైతు తన పొలంలోని టమాటా పంటను తగులబెట్టేశాడు.

కొత్త వైరస్ కథనాలపై స్పందించిన చైనా..

హెచ్ఎంపీవీ వైరస్ విషయమై వస్తోన్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని చైనా తెలిపింది. చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని కథనాలు వచ్చాయి. దీంతో చైనా విదేశాంగ శాఖ ఈ

సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం కొత్త చట్టం..!

ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజల్లో ఒక భాగమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ప్రయాణాలు, లావాదేవీలు, షాపింగ్‌లో ఏది కొనుగోలు చేయాలన్నా, కాలక్షేపం కోసం పిల్లల

ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎయిర్‌పోర్ట్స్

ఏపీలోని ఆ నగరాలలో డబుల్ డెక్కర్ మెట్రో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టులపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విశాఖ మరియు విజయవాడలో తొలి దశ మెట్రో ప్రాజెక్టులపై డీపీఆర్ లు సిద్ధం

కులగణన సర్వేలో సంచలన విషయాలు..

బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నది కాంగ్రెస్ నినాదం. దాని ప్రకారం అడుగులేస్తోంది. తన యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహల్‌గాంధీ పదేపదే ఈ విషయాన్ని నొక్కి వక్కానించారు. అంతేకాదు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల గణన చేపట్టింది.

సీతక్క కృషి ఫలితం.. మహిళా ఉపాధ్యాయులకు సముచిత గౌరవం..

ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజు జనవరి 3ని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా జరపాలని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి Danasari Seethakka గారి

ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు హంపి…!

ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు హంపి ఇటీవల న్యూయార్క్ లో జరిగిన మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపి ఔత్సాహిక క్రీడాకారులకు కోనేరు హంపి ఓ స్ఫూర్తి

సచివాలయానికి తాళం.. బయట నిల్చున్న ఎంపీడీవో

శ్రీహరిపురం సచివాలయాకి తాళం వేయడంతో బయట ఉన్న ఎంపీడీవో రమణప్రకాష్‌ తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా విధులకు సక్రమంగా రాకుండా డుమ్మా కొడుతున్నారని ఎంపీడీవో రమణప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని శ్రీహరిపురం సచివాలయాన్ని