తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ సంస్థాగత పటిష్టత.. తాజా రాజకీయాలపై నజర్…!
హైదరాబాద్, మహా తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ రానున్న ఎన్నికలకు ఎలా సన్నద్దం కావాలనే అంశంపై కీలక భేటీ నిర్వహిస్తోంది. తెలంగాణ కేబినెట్ లో అనూహ్యంగా 13మాసాలుగా
హామీలు నిలబెట్టుకుంటున్నాం బిఆర్ఎస్ విధ్వసం.. కాంగ్రెస్ వికాసం – టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

రైతు భరోసా కింద రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి 12 వేల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నదని టిపిసిసి అధ్యక్షుడు
బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ పెద్దోళ్ల ప్రశాంత్ రెడ్డి అవయవ దానానికి సహకరించిన కుటుంబ సభ్యులు…!

హైదరాబాద్,మహా: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కందుకూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన పెద్దోళ్ల ప్రశాంత్ రెడ్డి శరీర అవయవాలను కుటుంబ సభ్యులు
ఆదివారం కూల్చివేతలు హైడ్రా’ మళ్లీ మొదలెట్టింది

హైదరాబాద్, మహా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఉదయం సుమారు 10.30 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించిన
ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం…!

తెలంగాణ-ఏపీ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి ప్రపంచ తెలుగు సమాఖ్య సదస్సు ముగింపు వేడుక తెలుగు భాషలోనే అమ్మతనం హిందీ తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే బాష తెలుగు హైదరాబాద్, మహా ప్రపంచంతో పోటీపడేలా
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025..!

తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 పదేండ్లలో 20 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు పర్యావరణ హితం, సమ్మిళిత అభివృద్ధి ప్రభుత్వ సంకల్పం గ్రీన్ ఎనర్జీకి భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు హైదరాబాద్,
దేహభక్తుల్లో నిజమైన దేశభక్తుడు!

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిష్క్రమణతో భారత దేశ ఆర్థిక, రాజకీయ రంగంలో ఒక శకం ముగిసింది. యావత్ భారతం బాధలో మునిగిపోయింది. రెండు పర్యాయాలు విజయవంతంగా దేశ ప్రధానిగా, అంతకుముందు ఆర్థిక శాఖ
నేడు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం వివరాలు వెల్లడించిన మంత్రి సంధ్యారాణి

విజయనగరం: సాలూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లకు నేడు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ
విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి త్వరలో జైలులో సిబ్బందిని పెంచుతాం- అనిత

విశాఖ, మహా: విశాఖలోని సెంట్రల్ జైల్ ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సందర్శించారు. ముందుగా జైల్ శాఖ అధికారులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ…
టీడీపీ ‘ప్రజా వేదిక’కు భారీ స్పందన

ఏపీ: తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’కు ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రజా వేదికకు వచ్చిన ప్రజల నుంచి వినతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్
