24 గంటల్లోగా రైతుల అకౌంట్లోకి డబ్బులు రైతు కుటుంబాల్లో సంక్రాంతి సందడి – మంత్రి నాదెండ్ల మనోహర్

రైతుల నుంచి ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ధాన్యం
తిరుమల శ్రీవారి భక్తులకు దూసుకెళ్లిన 108 వాహనం.. ఇద్దరి మృతి, మరో ముగ్గురికి గాయాలు…!

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం నరిశింగాపురం వద్ద కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం
షేక్ హ్యాండ్స్ వద్దు నమస్కారం ముద్దు…!

చైనాలో మెటాన్యుమోవైరస్ (హెచ్ఎంపీవీ) శరవేగంగా విస్తోరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్ఎంపీవీ కేసులు నాలుగు దేశంలోనూ నమోదవడంతో మరింత అప్రమత్తమంటూ ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ
అల్లు అర్జున్కు మరోసారి నోటీసులు.. పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు రాంగోపాల్పేట్ పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో
రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు…!

ఓరుగల్లును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రకాళి ట్యాంక్ బండ్, టెక్స్ టైల్
పీఎం ముందు చిట్టా విప్పిన సీఎం రేవంత్……!

చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
చర్లపల్లి.. ది గేమ్ ఛేంజర్….!

హైదరాబాద్ నగరంలోనే అతిపెద్ద రైల్వే టెర్మినల్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈ టెర్మినల్ను ప్రారంభించారు. టెర్మినల్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
పాతబస్తీకి మెట్రో వచ్చి తీరుతుంది.. మజ్లిస్తో చర్చిస్తాం: సీఎం రేవంత్

తబస్తీపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఆరాంఘర్- జూపార్క్ మధ్య నిర్మించిన రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి..
చైనా వైరస్ భారత్ లోకి ఎంట్రీ!

నాలో కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు మరో కొత్త వైరస్.. కరోనాలాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతోం దంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇన్ఫ్ల్యూ
HMPVకి భయపడాల్సిన అవసరంలేదు: జేపీ నడ్డా

హ్యూమన్ మెటానిమో వైరస్(హెచ్ఎంపీవీ)పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తాజాగా స్పందించారు. దేశంలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రత్యేక వీడియోను
